logo

Mahbubnagar: మండల సర్వసభ్య సమావేశం

అలంపూరులో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ బేగం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

Updated : 15 Jun 2024 20:27 IST

రాజోలి: అలంపూరులో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో శనివారం ఎంపీపీ బేగం అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని పలు సమస్యలపై చర్చించారు. జడ్పీటీసీ శంషాద్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల పట్ల గ్రామాల ప్రజలను అప్రమత్తం చేసి వ్యాధులకు గురికాకుండా ముందస్తు ప్రణాళికలు ఏర్పాటు చేసుకోవాలని అధికారులకు సూచించారు. చివరి సమావేశం కావడంతో అలంపూరు మండల ప్రజా పరిషత్ సర్వతోముఖాభివృద్ధికి, అందించిన సహాయ, సహకారాలకు కృతజ్ఞతగా ఎంపీపీ, ఎంపీటీసీలను అధికారులు సన్మానించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని