logo

Mahbubnagar: సుంకేసుల జలాశయానికి పెరిగిన వరద

మండలకేంద్రమైన రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి సోమవారం 3000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది.

Published : 10 Jun 2024 13:45 IST

రాజోలి :  మండలకేంద్రమైన రాజోలి శివారులోని సుంకేసుల జలాశయానికి సోమవారం 3000 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాల కారణంగా సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతోందని డ్యాం అధికారులు తెలిపారు. 1.20 టీఎంసీల నీటి నిలువ సామర్థ్యం ఉన్న జలాశయంలో.. ప్రస్తుతం 0.50 టీఎంసీల నీరు ఉన్నట్లుగా  వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని