logo

Rajoli: నులి పురుగుల నివారణతో ఆరోగ్యం

నులిపురుగుల నివారణ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు.

Published : 20 Jun 2024 17:05 IST

రాజోలి: నులిపురుగుల నివారణ చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుందని జడ్పీ ఛైర్‌పర్సన్ సరిత అన్నారు. గురువారం గద్వాల పట్టణంలోని బాలుర ఉన్నత పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ఆమె విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేశారు. ఆల్బెండజోల్ మాత్రలు ఒకటి నుంచి 19 సంవత్సరాల్లో వాళ్లంతా తప్పనిసరిగా వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ శశికళ, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని