logo

Mahbubnagar: ఘనంగా నారాయణ స్వామి ధ్వజారోహణం

రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పూజారి గోపీనాథ్ ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రోచ్ఛరణతో ఆలయం ముందున్న ధ్వజస్తంభంపై ధ్వజారోహణం నిర్వహింఛి దేవతా మూర్తులకు ఆహ్వానం పలికారు.

Published : 18 Jun 2024 19:51 IST

రాజోలి: రాజోలిలో శ్రీ లక్ష్మీ వైకుంఠనారాయణ స్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా పూజారి గోపీనాథ్ ఆధ్వర్యంలో వేదపండితులు మంత్రోచ్ఛరణతో ఆలయం ముందున్న ధ్వజస్తంభంపై ధ్వజారోహణం నిర్వహింఛి దేవతా మూర్తులకు ఆహ్వానం పలికారు. రాత్రి ప్రత్యేక పూజలతో పాటుగా, ఉత్సవ మూర్తులను గోవిందనామస్మరణలు, డప్పు వాయిద్యాలతో పల్లకీ సేవ, హనుమత్ వాహన సేవ నిర్వహించారు. ఆలయం నుంచి బస్టాండు మీదుగా ఆంజనేయస్వామి ఆలయం వరకు ఈ సేవలు కొనసాగాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు