logo

పాల సేకరణ కేంద్రం వద్ద రైతుల ధర్నా

వెల్దండ మండల కేంద్రంలోని విజయ పాల సేకరణ కేంద్రం వద్ద భాజపా కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులు ధర్నా నిర్వహించారు.

Published : 29 Jun 2024 10:03 IST

వెల్దండ: మండల కేంద్రంలోని విజయ పాల సేకరణ కేంద్రం వద్ద భాజపా కల్వకుర్తి నియోజకవర్గం కన్వీనర్ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పాడి రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి  పెండింగ్‌ బకాయిలను వెంటనే  చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పాడి రైతులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు