logo

Mahbubnagar: నూతన కార్యవర్గం ఎన్నిక

ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (నీటిపారుదల శాఖ)లో పనిచేస్తున్న వర్క్ చార్జ్‌డు ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

Published : 19 Jun 2024 17:22 IST

రాజోలి: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు (నీటిపారుదల శాఖ)లో పనిచేస్తున్న వర్క్ చార్జ్‌డు ఎంప్లాయిస్ యూనియన్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా ఉప్పల శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఈడుగోనిపల్లి వెంకట రాములు, కోశాధికారిగా రేవులపల్లి డి.కృష్ణయ్య, గౌరవ అధ్యక్షుడిగా పి వెంకటేశ్వర్లు, గౌరవ సలహాదారుడిగా గడ్డం వెంకటయ్య, ఉపాధ్యక్షుడిగా బి వెంకటేష్ మిగిలిన వారిని సభ్యులుగా ఎన్నుకున్నారు. సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తామని ఈ సందర్భంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు