logo

Mahbubnagar: జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న డీకే అరుణ

ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ దేవి అమ్మవారిని శుక్రవారం మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు.

Updated : 14 Jun 2024 16:20 IST

రాజోలి: ఐదవ శక్తి పీఠమైన జోగులాంబ దేవి అమ్మవారిని శుక్రవారం మహబూబ్‌నగర్‌ భాజపా ఎంపీ డీకే అరుణ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. అనంతరం అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం శ్రీ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని