logo

Rajoli: బీరప్ప స్వామికి నాగాభరణం వితరణ

మండలకేంద్రమైన రాజోలి గ్రామంలోని బీరప్ప స్వామి ఆలయానికి దాతలు సోమవారం నాగాభరణం వితరణ చేశారు.

Published : 17 Jun 2024 17:15 IST

రాజోలి: మండలకేంద్రమైన రాజోలి గ్రామంలోని బీరప్ప స్వామి ఆలయానికి దాతలు సోమవారం నాగాభరణం వితరణ చేశారు. గ్రామానికి చెందిన బటికిరి కేశవు లక్ష్మీదేవి దంపతులు రూ.10 వేల విలువైన నాగాభరణాన్ని ఆలయ పూజారికి అందజేశారు. కార్యక్రమంలో అడవిస్వామి తదితరులున్నారు. పుట్టీ ద్వారా తుంగభద్ర నది మధ్యలో కొలువైన శ్రీ రామప్ప స్వామి దేవాలయానికి చేరుకున్న మండల వైద్యాధికారి డా. మధుబాబు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని