logo

Rajoli: పాఠశాలలకు పుస్తకాల పంపిణీ

రాజోలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రాత పుస్తకాలను, వర్క్ బుక్‌లను గురువారం పాఠశాలలకు పంపిణీ చేశారు.

Published : 27 Jun 2024 16:20 IST

రాజోలి: రాజోలి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసిన రాత పుస్తకాలను, వర్క్ బుక్‌లను గురువారం పాఠశాలలకు పంపిణీ చేశారు. మండలానికి మొత్తం 11,900 రాత పుస్తకాలు రాగా ఎంఈఓ నరసింహులు ఆధ్వర్యంలో సీఆర్పీ శాంతయ్య పాఠశాల హెచ్ఎంలకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వాటిని అందజేశారు. శుక్రవారం నుంచి విద్యార్థులకు పంపిణీ చేయాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని