logo

Mahbubnagar: గుర్తు తెలియని మృతదేహం లభ్యం

సుంకేసుల జలాశయం వద్ద గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించిన సంఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు.

Published : 21 Jun 2024 18:52 IST

రాజోలి: సుంకేసుల జలాశయం వద్ద గురువారం గుర్తు తెలియని మృతదేహం లభించిన సంఘటనపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ జగదీశ్వర్ తెలిపారు. డ్యాం వద్ద గుర్తించిన మృతదేహాన్ని జాలర్ల ద్వారా ఉదయం వెలికితీయించామన్నారు. 30 ఏళ్లలోపు వయసున్న మృతుడి కుడి చేతిపై ఓంకారం, శివలింగం గుర్తు, అమ్మ అక్షరాలు పచ్చబొట్టుగా ఉన్నాయన్నారు. ఎవరైనా గుర్తిస్తే పోలీసు ఠాణాను సంప్రదించాలని ఎస్ఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని