logo

Mahbubnagar: విద్యుదాఘాతానికి 11 గేదెలు మృతి

జోగులాంబ జిల్లా, గద్వాల మండలం, లత్తిపురం గ్రామంలో విద్యుత్ ఘాతానికి 11 గెదెలు మృతి చెందాయి.

Published : 15 Jun 2024 17:21 IST

రాజోలి: జోగులాంబ జిల్లా, గద్వాల మండలం, లత్తిపురం గ్రామంలో విద్యుత్ ఘాతానికి 11 గెదెలు మృతి చెందాయి. గ్రామ శివారులో గాలి వానలకు విద్యుత్ వైర్లు తెగి కింద పడగా, శనివారం ఉదయం గడ్డి మేసేందుకు ఆ ప్రాంతానికి వెళ్ళిన గేదెలు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాయి. సుమారు రూ.8 లక్షలకు పైగా నష్టం వాటిల్లినట్లుగా బాధితులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు