logo

అనుమానాస్పద రీతిలో సచివాలయ ఉద్యోగిని మృతి

నంద్యాల జిల్లా నూనెపల్లెలో సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు.

Published : 02 Jul 2024 08:29 IST

నూనెపల్లె: నంద్యాల జిల్లా నూనెపల్లెలో సచివాలయ ఉద్యోగిని సుధారాణి అనుమానాస్పదరీతిలో మృతిచెందారు. నంద్యాల 29వ వార్డు సచివాలయంలో ఆమె బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లోని స్నానాల గదిలో అనుమానాస్పద స్థితిలో సుధారాణి మృతదేహం ఉంది. సోమవారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పింఛన్ల పంపిణీలో ఆమె పాల్గొన్నారు. సచివాలయ ఉద్యోగిని మృతిపై నంద్యాల మూడో పట్టణ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని