Kurnool: సమస్యలు పరిష్కరించాలని ఎమ్మెల్యేకు వినతి
ఆదోని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను భాజపా ఎమ్మెల్యే పార్థసారధికి పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ నాయకులు బుధవారం విన్నవించారు.
ఆదోని మార్కెట్: ఆదోని పట్టణంలోని పురపాలక పాఠశాలల్లో నెలకొన్న సమస్యలను భాజపా ఎమ్మెల్యే పార్థసారధికి పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ నాయకులు బుధవారం విన్నవించారు. ప్రధానంగా పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత అధికంగా ఉందని, వీటి పరిష్కారానికి చొరవచూపాలన్నారు. కొరత ఉన్న చోట ఇతర పాఠశాల నుంచి ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పై వేస్తున్నారని, దీనివల్ల పాత పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత ఉంటుందని వివరించారు. నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు వేస్తున్నారని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్యేని కలిసిన వారిలో పురపాలక ఉపాధ్యాయ సంఘం ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, గౌరవాధ్యక్షుడు దస్తగిరి, నూరుగులాక్, ప్రధాన కార్యదర్శి జంగం బసవరాజు, కోశాధికారి కోటన్న, ప్రతాపరెడ్డి, రమేష్ రావు, జ్ఞానమద్దయ్య, బడుగు బసవరాజ్ తదితరులు ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అమ్మవారికి బంగారు హారం విరాళం
[ 29-06-2024]
శ్రీశైల భ్రమరాంబ అమ్మవారికి శనివారం లక్ష్మీ కాసుల బంగారు హారాన్ని బహూకరించారు. -
వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త వహించాలి
[ 29-06-2024]
సీజనల్ వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్త వహించాలని ఈవోఆర్డీ బాలన్న అన్నారు. -
ఆర్వీఎఫ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జయప్రదం చేయండి
[ 29-06-2024]
రాయలసీమ ప్రాంత విద్యార్థులు, యువకుల సమస్యలపై పోరాడుతున్న ఆర్వీఎఫ్(రాయలసీమ విద్యార్థి ఫెడరేషన్) ఆవిర్భావ దినోత్సవాలు జులై 13 నుంచి 18 వరకు రాయలసీమ జిల్లాల్లో నిర్వహిస్తున్నట్లు ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు రాజునాయుడు పిలుపునిచ్చారు. -
ప్రజా సమస్యలపై దృష్టి సారించండి
[ 29-06-2024]
పట్టణ పరిధిలోని అన్ని వార్డుల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిబ్బంది దృష్టి సారించాలని నగర పంచాయతీ ఛైర్మన్ సీహెచ్ చలంరెడ్డి పేర్కొన్నారు. -
భక్తులకు ప్రసాదం అందజేత
[ 29-06-2024]
మండలంలోని మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో స్వామి అమ్మవారికి ఆగమ శాస్త్రానుసారం ఆయా సాంప్రదాయ దేవాలయంలో జరిగే నిత్య కైంకర్యములతో పాటు తిలకం.. తీర్థం..ప్రసాదం భక్తులకు అందజేయడం జరిగిందని ఈవో, ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు. -
ప్రతి ఒక్కరు సేవా భావం కలిగి ఉండాలి
[ 29-06-2024]
సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవాభావం కలిగి ఉండాలని వేదాంత ఫౌండేషన్ గురువు అభినవ శంకరనందగిరిస్వామి, శివానంద స్వామీజీ, వాసుదేవనంద సరస్వతీస్వామి, శివనంద మాతాజీ గురువులు పేర్కొన్నారు. -
సమస్యలపై గళం విప్పిన సభ్యులు
[ 29-06-2024]
ఆదోని పురపాలక సంఘం కౌన్సిల్ సమావేశంలో సమస్యలపై కౌన్సిల్ సభ్యులు గళమెత్తారు. -
కలిసికట్టుగా ఆదోనిని అభివృద్ధి చేద్దాం
[ 29-06-2024]
ఆదోని పట్టణాన్ని అభివృద్ధిని చేసుకుందామని నియోజకవర్గం భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి వైకాపా కౌన్సిల్ సభ్యులకు పిలుపునిచ్చారు. -
శిక్షణ తరగతుల కరపత్రాలు విడుదల
[ 29-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయి విద్య, వైజ్ఞానిక, రాజకీయ శిక్షణ తరగతులకు కరపత్రాలను శనివారం విడుదల చేశారు. -
అనుమతి లేని నిర్మాణాలకు వాటర్, కరెంట్ కట్
[ 29-06-2024]
సున్నిపెంటలో అనుమతి లేని నిర్మాణాలకు వాటర్, విద్యుత్ను అధికారులు నిలిపి వేశారు. -
‘పవర్’ ఉందని పంచేశారు
[ 29-06-2024]
పెట్టుబడుల వరద అన్నారు.. పారిశ్రామికాభివృద్ధి పాటపాడారు.. విలువైన భూములు బడాబాబులకు కట్టాబెట్టారు.. చిన్న సన్నకారు రైతులకు చెందిన భూములను లాక్కొని వైకాపా ప్రభుత్వం పారిశ్రామికవేత్తలకు అప్పగించింది. -
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఎన్టీఆర్ పురస్కారాలు.. బేబీ చిత్రానికి 2 అవార్డులు
-
భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్లో అగ్ని ప్రమాదం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు