logo

ఏపీలో లబ్ధిదారులకు పింఛన్ల పంపిణీ

ఏపీలో పింఛనుదారులు పండగ చేసుకుంటున్నారని జడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నారు.

Published : 01 Jul 2024 13:23 IST

చిప్పగిరి : ఏపీలో పింఛనుదారులు పండగ చేసుకుంటున్నారని జడ్పీటీసీల సంఘం మాజీ అధ్యక్షుడు మీనాక్షి నాయుడు అన్నారు.  చిప్పగిరి మండలం ఏలూరు గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు. రూ.36 లక్షలను మొత్తాన్ని  376 మంది లబ్ధిదారులకు అందజేసినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో తెదేపా నాయకులు చంద్ర, పి.రామాంజని, నరసింహులు,  తిమ్మప్ప, బాలకృష్ణ, రామచంద్ర, పంచాయతీ కార్యదర్శి జయరాం నాయక్, గ్రామ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు