తడబడిన చదువులు
సిమెంట్నగర్లోని పాణ్యం సిమెంట్ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు.
వరండాలో కూర్చున్న విద్యార్థులు
సిమెంట్నగర్లోని పాణ్యం సిమెంట్ పాఠశాల విద్యార్థులు అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నారు. విద్యార్థుల సౌకర్యార్థం 1968లో ఉన్నత పాఠశాలను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నేటి వరకు ప్రభుత్వ తోడ్పాటుతో పాణ్యం సిమెంట్ పరిశ్రమ పర్యవేక్షణలో పాఠశాల కొనసాగింది. పాఠశాలను యాజమాన్యానికి అప్పజెప్పాలని ఈ ఏడాది మార్చిలో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్ 19, 20, 21 ఉత్తర్వులను విడుదల చేశారు. ఈ పాఠశాల విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తామని సిమెంట్ పరిశ్రమ యాజమాన్యం తెలియజేసింది. 3వ తరగతి నుంచి 10వ తరగతి వరకు సుమారు 500 మంది విద్యార్థులు, ఇందులో ప్రైమరీ పాఠశాలలో నలుగురు, ఉన్నత పాఠశాలలో 20 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. ప్రైవేట్గా పాఠశాలను నడుపుతూ విద్యార్థులకు ఉచిత విద్యను అందజేస్తామని యాజమాన్యం తెలిపినట్లు ప్రధానోపాధ్యాయిని ముసరత్ జహాన్ తెలిపారు. పాఠశాలను కంపెనీ ప్రైవేట్గా నడిపినా ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు వర్తించవని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలిగించకుండా మేనేజ్మెంట్ నడుపుతామని ప్రభుత్వం జీవోలో చెప్పిందని, దీని ప్రకారం ఉపాధ్యాయులను కౌన్సిలింగ్కు రమ్మని శనివారం చెప్పారని, మళ్లీ ప్రొసీడింగ్ ఇచ్చారని, సోమవారం ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ మార్పుదల చేసినట్లు కర్నూలు విద్యాశాఖ కార్యాలయం నుంచి సమాచారం వచ్చిందని, అధికారికంగా ప్రొసీడింగ్ ఇవ్వకపోవడంతో కౌన్సిలింగ్కు వెళ్లకపోతే అన్యాయం జరుగుతుందని ఆందోళనతో 23 మంది ఉపాధ్యాయులు కౌన్సిలింగ్ కోసం డీఈవో కార్యాలయానికి వెళ్లారు. ఉపాధ్యాయులు అందరూ కౌన్సిలింగ్కు కర్నూలు వెళ్లడంతో ప్రధానోపాధ్యాయురాలు ముసరత్ జహాన్ ఒక్కరే విద్యార్థులకు పాఠాలు బోధించారు.
న్యూస్టుడే, బేతంచెర్ల
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విద్యుత్తు ప్రమాదాల నివారణకు చర్యలు
[ 29-06-2024]
నగరంలో విద్యుత్తు ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టి.జి.భరత్ ఆదేశించారు. -
‘భూ’కొలత.. రైతు కలత
[ 29-06-2024]
ఉమ్మడి కర్నూలు జిల్లాలో మూడు విడతల్లో కలిపి 593 గ్రామాల్లో రీ-సర్వే పూర్తయ్యినట్లు అధికారులు చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే కర్నూలు జిల్లాలో 141, నంద్యాలలో 148 గ్రామాల్లోనే సమగ్రంగా పూర్తయినట్లు తెలుస్తోంది. -
జిల్లాను ప్రగతిపథంలో నడిపిస్తా
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యాలను అమలు చేయడంతోపాటు ప్రజాప్రతినిధులు, ప్రజల సహకారంతో అధికారులను సమన్వయం చేసుకుని జిల్లాను ప్రగతి పథంలో నడిపిస్తామని నూతన కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
సమగ్రశిక్షాలో కంప్యూటర్ల భక్షకులు
[ 29-06-2024]
సమగ్రశిక్షా విభాగంలో కంప్యూటర్లు పంపిణీ చేయకుండా పక్కదారి పట్టించారు. నాలుగేళ్ల కిందట చోటుచేసుకున్న కంప్యూటర్ల కుంభకోణం తాజాగా వెలుగుచూసింది. -
హంద్రీ వంతెనకు ఆపద!
[ 29-06-2024]
నగరంలో హంద్రీ నదిపై ఉన్న వంతెనలు శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. కాంక్రీటు పెచ్చులూడి ప్రమాదకరంగా మారాయి. రాజ్విహార్ కూడలిలో ఉన్న వంతెనపై పిచ్చిమొక్కలు పెరగడంతోపాటు చువ్వలు తేలాయి. -
కేసీ.. వ్యర్థాలతో నిండి
[ 29-06-2024]
నగరం మీదుగా వెళ్లే తుంగభద్ర, హంద్రీ నదులు అధ్వానంగా ఉన్నాయి. పెద్దఎత్తున వ్యర్థాలు కలుస్తున్నాయి. హంద్రీ నది ఆక్రమణలకు గురవుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. -
భీమన్న.. నీ నటన భేషన్న
[ 29-06-2024]
ఉత్తమ విద్యార్థులను తీర్చిదిద్దుతూ.. నాటక రంగంలోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. ఉపాధ్యాయ వృత్తిలో పదవీ విరమణ పొందిన ఆయన.. -
బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ
[ 29-06-2024]
కర్నూలులోని బాబాబృందావన్ నగర్లో భారీ చోరీ జరిగింది. కొలిమిగుండ్ల మండలం జున్నుకొరమానిపల్లె చెందిన రైతు శ్రీనివాసరావు సదరు కాలనీలో నివాసం ఉంటున్నారు. -
గిరిజనంలో రక్తహీనత
[ 29-06-2024]
ఇప్పటికే గిరిజనులు రక్తహీనతతో బాధపడుతుండగా తాజాగా సికిల్ సెల్ ఎనీమియాతో ఇబ్బంది పడుతున్నట్లు తేలింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
యూజీసీ నెట్-2024 పరీక్ష కొత్త తేదీలను ప్రకటించిన ఎన్టీఏ
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (29/06/24)
-
రోహిత్ సేన దూసుకెళ్తోంది.. 11 ఏళ్ల సుదీర్ఘ విరామానికి స్వస్తి పలకాలి: గంగూలీ
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్ట్ డే రూ.100 కోట్లపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..