జడ్పీ సర్వసభ్య సమావేశం వాయిదా
జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు.
మంత్రులతో చర్చించి త్వరలో తేదీ ఖరారు
కర్నూలు నగరం, న్యూస్టుడే : జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాయిదా పడింది. వాస్తవానికి బుధవారం నిర్వహించాల్సి ఉండగా వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత ప్రకటించనున్నారు. 90 రోజులలోపు జడ్పీ సమావేశం విధిగా నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో ఈనెల 19న జరిపేలా అధికారులు సిద్ధమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు 24వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు మంగళవారం ప్రకటన వెలువడటం.. ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన మంత్రులు బిజీగా ఉండటంతో వాయిదా వేశారు. సమావేశం నిర్వహణపై మంత్రులతో చర్చించి తేదీ ఖరారు చేయనున్నారు. ఈనెలాఖరులో నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. అయితే 90 రోజుల గడువు ముగియనుండటంతో జడ్పీ అధికారులు ప్రభుత్వానికి లేఖ పంపాల్సి ఉంటుంది.
సమగ్ర చర్చ జరిగేలా..
ఉమ్మడి కర్నూలు జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులతో జడ్పీ సమావేశం జరగనుంది. ఈ నేపథ్యంలో అజెండా అంశాలపై చర్చించి తేదీ, సమయం ఖరారు చేయాల్సి ఉంది. ఈమేరకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు అందినట్లు సమాచారం.. కొన్ని శాఖలపై మొక్కుబడిగా చర్చించే విధానానికి స్వస్తి చెప్పాలని, ఉమ్మడి జిల్లా సమస్యలు ప్రతిబింబించేలా సమగ్ర చర్చ జరగాలని.. ఆమేరకు అజెండా తయారు చేయాలని జడ్పీ అధికారులను మంత్రులు ఆదేశించినట్లు తెలిసింది. జడ్పీలో చర్చించిన అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేలా ఉండాలని.. ప్రధాన సమస్యలపై తీర్మానాలు చేయాలని నిర్ణయించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఘనంగా తిరుచ్చి వేడుకలు
[ 28-06-2024]
మండల పరిధిలోని ఆర్ఎస్ రంగాపురం గ్రామ శివారులో వెలసిన మద్దిలేటి నరసిహ స్వామి ఆలయంలో తిరుచ్చి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. -
నవ వధువు ఆత్మహత్య
[ 28-06-2024]
బేతంచెర్ల పట్టణం అయ్యల చెరువులో ఓ పాలీష్ ఫ్యాక్టరీలో బీహార్కు చెందిన వన వధువు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. -
అభిమానితో కలిసి బాలయ్య భోజనం
[ 28-06-2024]
అభిమానితో కలిసి భోజనం చేశారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. -
సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
[ 28-06-2024]
వర్షాకాలంలో నీరు ఎక్కువ నిల్వ ఉండడంతో దోమలు వ్యాప్తి చెంది సీజనల్ వ్యాధులు సోకే ప్రమాదం ఉందని, ప్రతి ఒక్కరు అప్రమంతంగా ఉండాలని ప్రభుత్వ డాక్టర్ పార్వతమ్మ, సీహెచ్వో వెంకటేశ్వర్లు ప్రజలకు సూచించారు. -
పోషకాహార లోపంపై శిక్షణ
[ 28-06-2024]
కృషి విజ్ఞాన కేంద్రం, బనవాసి వారు ఐ.సి.డి.ఎస్, ఎమ్మిగనూరు వారి భాగస్వామ్యంతో అంగన్వాడీ టీచర్లకు గర్భిణి, బాలింత మహిళలలు తీసుకోవల్సిన పోషకాహార లోపాల గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. -
లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందిస్తాం
[ 28-06-2024]
కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో నివసిస్తున్న టిడ్కో లబ్ధిదారులకు ఎమ్మెల్యే పార్థసారథి శుభవార్త చెప్పారు. -
మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం
[ 28-06-2024]
పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ ఛైర్మన్ రఘు అధ్యక్షతన సాధారణ సమావేశం నిర్వహించారు. -
మా మదిలో మీరు.. మీ స్ఫూర్తికి జోహారు
[ 28-06-2024]
‘భారతీయ పత్రికా రంగాన్ని మలుపుతిప్పిన ప్రజ్ఞాశాలి.. సినీరంగంలో తనదైన శైలిలో అద్భుతాలను ఆవిష్కరించిన ఘనాపాఠి.. ప్రపంచమే గర్వించే స్థాయిలో అతిపెద్ద సినీ స్టూడియో నిర్మించిన దార్శనికుడు.. పారిశ్రామిక రంగంలో తిరుగులేని విజయాలతో దూసుకెళ్లిన విజేత.. కలం బలాన్ని ప్రపంచానికి చాటిచెప్పి.. ప్రజా సమస్యల పరిష్కారానికి వెన్నుదన్నుగా నిలిచిన ధీశాలి.. రామోజీరావు.’.. అంటూ పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు కొనియాడారు. -
వైకాపాకు తలూపిన తహసీల్దార్లు
[ 28-06-2024]
అప్పటి ‘అధికారం’ అండతో తహసీల్దార్ కుర్చీ ఎక్కారు.. వైకాపా నేతలకు వంత పాడారు.. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురవుతున్నా మిన్నుకుండిపోయారు. కొండలు పిండి చేస్తున్నా చూసీచూడనట్లుగా వ్యవహరించారు.. ఇసుక దోపిడీ జరుగుతున్నా అటువైపు కన్నెత్తి చూడలేదు. -
జులై 1న ఇంటి వద్దే పింఛన్ల పంపిణీ
[ 28-06-2024]
జులై 1న గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ కలెక్టర్లను ఆదేశించారు. గురువారం ఆయన రాష్ట్ర సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమీక్షించారు. -
ఆర్యూలో అక్రమాల పర్వం
[ 28-06-2024]
రాయలసీమ విశ్వవిద్యాలయం అక్రమాలకు అడ్డాగా మారింది.. వైఎస్సార్ జిల్లాకు చెందిన నేతలకు సన్నిహిత సంబంధాలున్న వారు పెత్తనం చేస్తున్నారు. వర్సిటీ పాలనలో కీలక పాత్ర పోషిస్తున్న ఉన్నతాధికారులు వైకాపా హయాంలో అడ్డగోలుగా పోస్టింగులు పొందారు. -
సాగునిధి ప్రణాళిక
[ 28-06-2024]
వైకాపా అధికారంలో ఉన్న ఐదేళ్లూ జలాశయాల నిర్వహణను ‘నీరు’గార్చారు. గేట్ల వద్ద రబ్బరు సీళ్లు వేయలేదు.. గ్రీజు పూయలేదు.. తాళ్లు బిగించలేదు.. రాష్ట్రంలో కొలువుదీరిన కొత్త ప్రభుత్వం అప్రమత్తమైంది. -
నగరంలో రహదారుల విస్తరణకు ప్రణాళిక : మంత్రి టీజీ భరత్
[ 28-06-2024]
ప్రజలు, ప్రభుత్వం పరస్పర అంగీకారంతో కర్నూలు నగరంలో రహదారుల విస్తరణ చేపట్టనున్నట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ పేర్కొన్నారు. కర్నూలు నరగ ప్రజలకు ట్రాఫిక్ కష్టాలు లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. -
తెలుగు జాతి గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి రామోజీరావు
[ 28-06-2024]
తెలుగు జాతి సగర్వంగా గుర్తుంచుకునే గొప్ప వ్యక్తి రామోజీరావు అని కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి అన్నారు. కర్నూలులోని నరసింహరెడ్డి నగర్లో గురువారం నిర్వహించిన రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభకు ఆయన హాజరై మాట్లాడారు. -
రాతివనాల్లో బాలకృష్ణ స్టెప్పులు
[ 28-06-2024]
ఓర్వకల్లు సమీపంలోని రాతివనాల్లో గురువారం హిందూపురం ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సినిమా షూటింగ్ నిర్వహించారు. రెండు రోజులపాటు పలు సన్నివేశాలు జరుగనున్నట్లు సమాచారం. -
నిత్య కృషీవలుడు రామోజీరావు
[ 28-06-2024]
రామోజీరావు నిత్య కృషీవలుడని రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖల మంత్రి ఎన్ఎండీ ఫరూక్ పేర్కొన్నారు. రామోజీరావు సంస్మరణ సభ సందర్భంగా గురువారం ఆయన మాట్లాడారు. -
సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం
[ 28-06-2024]
నంద్యాలలో సీఎం చంద్రబాబునాయుడు చిత్రపటానికి దివ్యాంగులు గురువారం క్షీరాభిషేకం చేశారు. స్థానిక శ్రీనివాససెంటర్ ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎంతో పాటు మంద కృష్ణమాదిగ చిత్రపటాలకు వారు పాలతో అభిషేకం చేశారు. -
నంద్యాల బాలికకు లాసెట్లో 9వ ర్యాంకు
[ 28-06-2024]
నంద్యాల పట్టణం ఎన్జీవోస్ కాలనీకి చెందిన తొమ్మండ్రు గురు హర్షశ్రీ గురువారం ప్రకటించిన ఏపీ లాసెట్ ఫలితాల్లో ప్రతిభ చూపింది. రాష్ట్ర స్థాయిలో 9వ ర్యాంకు సాధించింది. -
మా అమ్మది రాజకీయ హత్యే
[ 28-06-2024]
తమ తల్లి హత్యలో ఆస్తి కోణం కంటే రాజకీయ కోణమే ఎక్కువగా ఉందని అట్ల శ్రీదేవి పిల్లలు హర్షవర్థన్రెడ్డి, రమ్య ఆరోపించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో గురువారం అట్ల శ్రీదేవి అంత్యక్రియల సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘కల్కి’ ఆ రికార్డు జస్ట్ మిస్.. ఫస్డ్ డే రూ.100 కోట్లుపైన వసూలు చేసిన చిత్రాలివే!
-
మాజీ సీఎస్ జవహర్రెడ్డి ఉద్యోగ విరమణ తేదీ నోటిఫై చేసిన ప్రభుత్వం
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ఫైనల్ పోరు.. టీమ్ఇండియాకు ఎదురుందా..? ఆ గణాంకాలు ఏం చెబుతున్నాయంటే..
-
రైస్ మిల్లుల్లో రేషన్ బియ్యం.. తప్పుచేసిన ఎవరినీ వదలం: మంత్రి నాదెండ్ల
-
ఎయిమ్స్లో నీటి సమస్యపై సీఎం చంద్రబాబు విస్మయం