Kurnool: ఎమ్మెల్యేని కలిసిన నాయకులు
పట్టణంలోని కర్నూల్ రోడ్డు నందు ప్రధాన రోడ్డుకు ఇరువైపులగల హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి పరిరక్షణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు.
ఎమ్మిగనూరు వ్యవసాయం: పట్టణంలోని కర్నూల్ రోడ్డు నందు ప్రధాన రోడ్డుకు ఇరువైపులగల హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి పరిరక్షణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు. కొంతమంది స్మశాన వాటిక భూమిని ఆక్రమించి నిర్మించుకున్న అక్రమ నిర్మాణాలను తొలగించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. స్మశాన వాటిక పరిరక్షణకు ప్రధానంగా అవసరమైన ప్రహరీగోడ నిర్మాణం, మౌలిక సౌకర్యాల అభివృద్ధికి తోడ్పడాలని వినతి పత్రాన్ని సమర్పించారు. నాయకులు నాగరాజు, ఎల్లంబీడు లక్ష్మన్న, వెంకటేష్, బీరప్ప, రవిప్రసాద్, హరి, రవి, నాగేష్, ఉరుకుందు ,యాపిలయ్య ఉన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భక్తిశ్రద్ధలతో తిరుచ్చి వేడుకలు
[ 05-07-2024]
మండలంలోని ఆర్ఎస్ రంగాపురం మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో శుక్రవారం తిరుచ్చి వేడుకలను భక్తిశ్రద్ధలతో మనంగా నిర్వహించారు. -
గాదిలింగేశ్వరుడికి ప్రత్యేక పూజలు
[ 05-07-2024]
హాలహర్వి మండలం గూళ్యం గ్రామంలో వెలసిన గాది లింగేశ్వర స్వామికి అమావాస్య సందర్భంగా శుక్రవారం ప్రత్యేక పూజలు చేశారు. -
తుంగభద్ర జలాశయానికి పెరుగుతున్న ఇన్ ఫ్లో
[ 05-07-2024]
ఏపీ, కర్ణాటక రాష్ట్రాలకు తాగు, సాగు నీరు అందించే తుంగభద్ర జలాశయానికి వరద ప్రవాహం పెరుగుతుందని తుంగభద్ర డ్యాం బోర్డు అధికారులు తెలిపారు. -
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలి
[ 05-07-2024]
విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని హాలహర్వి ఎంఈవో ఈరన్న అన్నారు. శుక్రవారం మండలం పరిధిలో అర్ధగేరి ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేశారు. -
సామాజిక తనిఖీ ప్రజా వేదిక
[ 05-07-2024]
ఉపాధి హామీ పనుల సామాజిక తనిఖీ ప్రజా వేదిక బహిరంగ విచారణ శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. -
కలెక్టరేట్ ఎదుట సిల్వర్ జూబ్లీ కళాశాల విద్యార్థుల నిరసన
[ 05-07-2024]
నగరంలో ఉన్న క్లస్టర్ వర్సిటీ పరిధిలోని సిల్వర్ జూబ్లీ కళాశాలకు చెందిన విద్యార్థులు కలెక్టరేట్ ఎదుట శుక్రవారం నిరసన చేపట్టారు. -
‘ఇసుక’ ఇక్కట్లుండవు
[ 05-07-2024]
జగన్ జమానాలో ‘ముఖ్య’నేతలకు ఇసుక బంగారు బాతులా మారింది.. పర్యావరణ అనుమతుల్లేకుండానే నదులను యథేచ్ఛగా తవ్వేశారు.. పక్కరాష్ట్రాలకు తరలించి రూ.వేల కోట్లు దోచుకున్నారు. -
మల్లన్న దర్శనం.. ‘ఆన్లైన్’ అంతరాయం!
[ 05-07-2024]
రోజుకో విధానం... పూటకో నిర్ణయంతో మల్లన్న భక్తులకు అవస్థలు తప్పడం లేదు. పారదర్శకత కోసం పెట్టిన ఆన్లైన్ విధానం అక్రమాలకు నిలయమవుతోంది. -
పరీక్షలకు పడిగాపులు
[ 05-07-2024]
కర్నూలు సర్వజన ఆసుపత్రిలో రోగులు ‘పరీక్ష’ ఎదుర్కొంటున్నారు. నివేదికల కోసం గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. -
సర్కారు బడులు.. సరికొత్త సొబగులు
[ 05-07-2024]
పాఠశాలల అభివృద్ధికి కేంద్రం తోడ్పాటును అందిస్తోంది. పీఎంశ్రీ (ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా) పేరిట ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత పాఠశాలల బాగుకు చర్యలు తీసుకుంటోంది. -
అల్లూరి పోరాటం స్ఫూర్తిదాయకం
[ 05-07-2024]
అల్లూరి సీతారామరాజు ధైర్య సాహసాలు యువతకు ఆదర్శనీయమని కలెక్టర్ పి.రంజిత్ బాషా అన్నారు. -
జడ్పీలో వైకాపా పెత్తనం
[ 05-07-2024]
జడ్పీ స్థాయీ సంఘ సమావేశాలు ఈనెల 6న నిర్వహించేందుకు పాలకవర్గం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించి సీఈవో ప్రకటన విడుదల చేశారు. -
శాస్త్రోక్తంగా ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ
[ 05-07-2024]
ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ అష్ట దిగ్బంధన మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరుగుతోంది. -
దొంగను పట్టించిన మహిళ
[ 05-07-2024]
ఓ ఇంట్లోకి దొంగతనానికి వచ్చిన దొంగను ఓ మహిళ పోలీసులకు పట్టించిన ఘటన ఆలూరులోని మర్రిస్వామి మఠం కాలనీలో బుధవారం అర్ధరాత్రి చోటు చేసుకుందని ఎస్సై ఓబులేసు తెలిపారు. -
పొలం విషయంలో ఘర్షణ
[ 05-07-2024]
నందవరం మండలం జొహరాపురం గ్రామంలో పొలం విషయంలో ఇరువర్గాల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకోవడంతో 22 మందికి గాయాలయ్యాయి. -
గోరుకల్లు మరమ్మతుల పేరుతో ఇసుక దోపిడీకి పన్నాగం?
[ 05-07-2024]
కౌతాళం మండలం గుడికంబాలి గ్రామ ఇసుక రీచ్లో ఉన్న రూ.కోట్ల విలువైన 29,717 టన్నుల ఇసుకను దోపిడీ చేసేందుకు కొందరు చేసిన ప్రయత్నం ఆఖరి నిముషంలో బెడిసికొట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!
-
అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం: రేవంత్రెడ్డి
-
పోలీస్ కస్టడీకి పిన్నెల్లి.. అనుమతించిన కోర్టు