logo

Kurnool: భక్తులకు ప్రసాదం అందజేత

మండలంలోని మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో స్వామి అమ్మవారికి ఆగమ శాస్త్రానుసారం ఆయా సాంప్రదాయ దేవాలయంలో జరిగే నిత్య కైంకర్యములతో పాటు తిలకం.. తీర్థం..ప్రసాదం భక్తులకు అందజేయడం జరిగిందని ఈవో, ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.

Published : 29 Jun 2024 21:27 IST

ఆర్ఎస్ఈంగాపురం(బేతంచెర్ల): మండలంలోని మద్దిలేటి నరసింహ స్వామి ఆలయంలో స్వామి అమ్మవారికి ఆగమ శాస్త్రానుసారం ఆయా సాంప్రదాయ దేవాలయంలో జరిగే నిత్య కైంకర్యములతో పాటు తిలకం.. తీర్థం..ప్రసాదం భక్తులకు అందజేయడం జరిగిందని ఈవో, ఆలయ ఉప కమిషనర్ రామాంజనేయులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని