logo

Kurnool: ప్రతి ఒక్కరు సేవా భావం కలిగి ఉండాలి

సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవాభావం కలిగి ఉండాలని వేదాంత ఫౌండేషన్ గురువు అభినవ శంకరనందగిరిస్వామి, శివానంద స్వామీజీ, వాసుదేవనంద సరస్వతీస్వామి, శివనంద మాతాజీ గురువులు పేర్కొన్నారు.

Published : 29 Jun 2024 21:25 IST

జొహరాపురం, (ఆస్పరి): సమాజంలో ప్రతి ఒక్కరు తమ వంతుగా సేవాభావం కలిగి ఉండాలని వేదాంత ఫౌండేషన్ గురువు అభినవ శంకరనందగిరిస్వామి, శివానంద స్వామీజీ, వాసుదేవనంద సరస్వతీస్వామి, శివనంద మాతాజీ గురువులు పేర్కొన్నారు. మండలంలోని జొహరాపురం గ్రామంలోని శ్రీరాజయోగనందస్వామి 42వ పూణ్యరాధన కార్యక్రమాన్ని ఆశ్రమ గురువు శ్రీనివాసచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా సద్గురు పూణ్యరాధన సందర్భంగా ఉదయం ప్రత్యేకంగా సమాధికి అభిషేకాలు, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పీఠాధిపతులు మాట్లాడుతూ అధ్యాత్మిక చింతనతో పాటు తమవంతుగా సేవాభావం కలిగి ఉండాలని భక్తులకు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని