Politics: ఘనంగా అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు
నంద్యాల పట్టణంలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
రైతునగరం (నంద్యాల): నంద్యాల పట్టణంలోని సమాజ్వాదీ పార్టీ కార్యాలయంలో యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. పద్మావతి నగర్లోని జిల్లా పార్టీ ఎస్పీ కార్యాలయంలో కేక్ కటింగ్ చేశారు. ఆ పార్టీ రాయలసీమ జిల్లాల కో ఆర్డినేటర్ పాండురంగ యాదవ్, నంద్యాల జిల్లా అధ్యక్షుడు పెరుగు శివ కృష్ణ యాదవ్ మాట్లాడుతూ.. బహుజనుల భవిష్యత్తు కోసం సమాజ్వాద్ పార్టీ పని చేస్తుందని, బహుజనుల జీవితాల్లో మార్పు తేవడానికి అఖిలేష్ యాదవ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మనకండ్ల మధు, ఫేక్ ఫరిదాబీ, రాజేష్, రమణ, షహానా, రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సగర సంఘం నూతన జిల్లా కమిటీ ఎన్నిక
[ 03-07-2024]
సగర సంఘం నంద్యాల నూతన జిల్లా కమిటీని ఆ సంఘం నాయకులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
దేవస్థానంలో ఉద్యోగుల సస్పెన్షన్
[ 03-07-2024]
నంద్యాల జిల్లా మహానంది దేవస్థానంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్, ముగ్గురు ఏజెన్సీ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఈవో నల్ల కాల్వ శ్రీనివాసరెడ్డి తెలిపారు. -
ఎమ్మెల్యేని కలిసిన నాయకులు
[ 03-07-2024]
పట్టణంలోని కర్నూల్ రోడ్డు నందు ప్రధాన రోడ్డుకు ఇరువైపులగల హిందూ రుద్ర స్మశాన వాటిక భూమి పరిరక్షణ కమిటీ నాయకులు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డిని కలిశారు. -
కలిసొచ్చే వారిని కలుపుకుపోతా
[ 03-07-2024]
ఆదోని నియోజకవర్గం అభివృద్ధికి కలిసి వచ్చే వారిని కలుపుపోతానని ఆదోని భాజపా ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అన్నారు. -
గ్రామాల్లో తాగునీటి సమస్య లేకుండా చూడండి
[ 03-07-2024]
మండలంలోని గ్రామాల్లో పారిశుద్ధ్యం, తాగునీటి సమస్య లేకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి అన్నారు. -
కలెక్టర్గా రాజకుమారి
[ 03-07-2024]
జిల్లా కలెక్టర్గా జి.రాజకుమారి నియమితులయ్యారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్గా పనిచేస్తున్న ఈమెను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్కుమార్ ప్రసాద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
ఆంధ్రను ఆదుకోవాలి
[ 03-07-2024]
అన్నివిధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్రం ఆదుకోవాలని నంద్యాల ఎంపీ, తెదేపా లోక్సభ డిప్యూటీ ఫ్లోర్లీడర్ డా.బైరెడ్డి శబరి కోరారు -
సత్వర విచారణ..బాధితులకు రక్షణ
[ 03-07-2024]
పాత చట్టాల స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన కొత్త చట్టాలు అమలులోకి వచ్చాయి. ఇవి బాధితులకు కొండంత అండగా నిలవనున్నాయి -
బాల మేధావులు.. బంగారు కొండలు
[ 03-07-2024]
చిక్కుముడులు చకచకా విప్పేస్తారు. ఎంత పెద్ద లెక్కైనా.. వారికి లెక్కేలేదు. పోటీల్లో ఆ చిన్నారులకు ఎదురే లేదు. బరిలో దిగారా.. బహుమతి వచ్చి వాలాల్సిందే. -
సాగు యంత్రం..వైకాపా కుతంత్రం
[ 03-07-2024]
వైఎస్సార్ యంత్రసేవా కేంద్రాలు (సీహెచ్సీ) వైకాపా నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులను బృందాలుగా నియమించింది -
ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి ఆదర్శనీయం
[ 03-07-2024]
చేతికష్టం నుంచి నెలవారీగా పొదుపు చేస్తూ ఆర్థిక పరిపుష్టి సాధించిన ఓర్వకల్లు పొదుపు మహిళల స్ఫూర్తి దేశానికే ఆదర్శమని కలెక్టర్ రంజిత్బాషా, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అన్నారు. -
154 ఏళ్ల తర్వాత.. నల్లమలలో అడవి దున్న అడుగులు
[ 03-07-2024]
జీవ వైవిధ్యానికి నిలయమైన నల్లమల అడవిలో కొన్ని శతాబ్దాల కిందట ఏనుగులు, ఆసియా చిరుతలు, అడవి దున్నలు అధికంగా ఉండేవి. కాలక్రమేణా అవి అంతరించిపోయాయి -
డీఎస్సీ కప్పు కొట్టాలి కోహ్లిలా!
[ 03-07-2024]
మెగా డీఎస్సీ పేరుతో వైకాపా దగా చేసింది.. ఐదేళ్లు మాటలతో మాయ చేసింది.. ఎన్నికల ముందు మాటిచ్చిన చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టగానే మెగా డీఎస్సీపై తొలి సంతకం చేశారు.. -
బడి బువ్వ బాలేదు
[ 03-07-2024]
ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్నభోజనం ‘రుచి’ తప్పింది. బడిలో భోజనం చేసే వారి సంఖ్య క్రమంగా తగ్గిపోతోంది. -
వాటిల్లో విద్యుత్తు బిల్లులు చెల్లించొద్దు
[ 03-07-2024]
విద్యుత్తు బిల్లులు ఆన్లైన్ ద్వారా చెల్లించేందుకు ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిందని విద్యుత్తు శాఖ ఏఏవో మల్లికార్జున, జేఏవో రామరాజు తెలిపారు.