Suraj Revanna: సూరజ్ రేవణ్ణ.. అమావాస్య రోజు ఎర్ర చీర, నల్లగాజులతో సింగారం!
ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు గుర్తించారు.
సూరజ్ రేవణ్ణ
బెంగళూరు (శివాజీనగర), న్యూస్టుడే: ఒక యువకుడిపై అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై అరెస్టయిన ఎమ్మెల్సీ సూరజ్ రేవణ్ణ అమావాస్య రోజుల్లో ఎర్రచీర కట్టుకుని, నల్లగాజులు వేసుకునేవాడని ఆయనపై కేసు దర్యాప్తు చేస్తున్న సీఐడీ అధికారులు గుర్తించారు. ఇప్పటికే అతనిపై ఫిర్యాదు చేసిన బాధితుడు ఈ విషయాలను వెల్లడించాడు. తనకు 2019 ఎన్నికల సందర్భంలో అరకలగూడులో సూరజ్ పరిచయం అయ్యాడని, అప్పుడు తన ఫోన్ నంబరు తీసుకుని, విజిటింగ్ కార్డు ఇచ్చాడని తెలిపాడు. నిత్యం గుడ్మార్నింగ్తో పాటు ప్రేమ చిహ్నాలు పంపించేవాడన్నారు. తనను ఫాంహౌస్కు పిలిపించుకుని, కాళ్లు ఒత్తమని కోరాడని, ఆ తర్వాత తనను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడని విచారణ అధికారులకు అతను వివరించాడు. చీరకట్టుకుని, గాజులు వేసుకున్న చిత్రాలు అతని సెల్ఫోన్లో ఉన్నాయని తెలిపాడు. ఆ ఫోన్ జప్తు చేసుకునేందుకు దర్యాప్తు అధికారులు చర్యలు చేపట్టారు.
బెంగళూరు ప్యాలెస్ మైదానంలో 2018 మార్చి 4న సూరజ్- సాగరిక రమేశ్ల వివాహం జరిగింది. వివాహమైన కొద్ది నెలలకే ఆయన భార్య నుంచి దూరమయ్యారు. భార్యతోనూ అసహజ లైంగిక క్రియకు ప్రయత్నించడంతో ఆమె విడాకులకు దరఖాస్తు చేసుకుందని న్యాయవాది కుమార్ ఎ.పాటిల్ గుర్తుచేశారు. వారిద్దరికీ కుటుంబ న్యాయస్థానం మూడేళ్ల కిందటే విడాకులు మంజూరు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మర్డర్ ఆఫ్ రేణుకాస్వామి’ పేరిట వికీపీడియాలో కొత్త పేజీ..!
[ 29-06-2024]
నటుడు దర్శన్, నటి పవిత్రాగౌడ చేతిలో హత్యకు గురైన చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి కేసు వ్యవహారం చర్చకు తావిస్తోంది. -
సంఘీభావంతో సమస్యలకు చరమగీతం
[ 29-06-2024]
ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ నేతల బృందం దిల్లీలో రాష్ట్ర ప్రగతిపై చర్చలు కొనసాగిస్తోంది. గురువారం రాష్ట్రానికి చెందిన ఎంపీలు, కేంద్ర మంత్రులతో చర్చించిన ఈ బృందం- శుక్రవారం ఇదే స్థాయిలో మంతనాలు కొనసాగించింది. -
భక్తిమార్గంలో రుధిరధారలు
[ 29-06-2024]
వారిది భక్తిమార్గం. అదే బాటలో ఉల్లాసంగా తిరిగివస్తూ.. ఇక తిరిగిరాని లోకాలకు ఆ 13 మంది తరలివెళతారని ఎవరూ ఊహించలేదు. -
భాజపా శ్రేణుల నిరసన జ్వాల
[ 29-06-2024]
ప్రభుత్వ వాల్మీకి సంక్షేమ కార్పొరేషన్లో నిధుల దుర్వినియోగానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య బాధ్యతవహిస్తూ పదవికి రాజీనామా చేయాలని భాజపా నినదించింది. -
ఎడతెగని కుండపోత
[ 29-06-2024]
తీరప్రాంత జిల్లాలు, మల్నాడుతో పాటు కొడగు, హాసన జిల్లాల్లో శుక్రవారం వానదేవుడు విశ్వరూపం చూపాడు. మరో వారం పాటు ఈ జిల్లాలకు వర్ష ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. -
ముఖ్యమంత్రి రాజీనామాకు విపక్షం పట్టు
[ 29-06-2024]
మహర్షి వాల్మీకి ఎస్టీ అభివృద్ధి మండలిలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగానికి పాల్పడిన కింగ్పిన్ ఎవరో ఎస్.ఐ.టి. గుర్తించడం కష్టమే.. -
అడ్డగోలుగా నిధుల మళ్లింపు
[ 29-06-2024]
వాల్మీకి అభివృద్ధి మండలి కుంభకోణంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పదవికి రాజీనామా చేసే వరకు భాజపా ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ హెచ్చరించారు. -
క్రీడలతో శారీరక, మానసిక దృఢత్వం
[ 29-06-2024]
క్రీడా పోటీల్లో పాల్గొంటే ఆరోగ్యంతో పాటు మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండి చదువుల్లోనూ చేరుకుగా ఉంటారని భారత వాలీబాల్ జట్టు ప్రధాన కోచ్, ప్యారిస్ ఒలింపిక్స్-2024 నిర్దేశకుడు డా.హెచ్.డి.కృష్ణప్ప పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఏయూలో జరిగిన అవినీతిపై న్యాయవిచారణ చేయిస్తాం: సి.ఎం.రమేశ్
-
‘కల్కి’.. రెండో భాగం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా: రజనీకాంత్
-
మాజీ ఎంపీ రమేష్ రాథోడ్కు తీవ్ర అస్వస్థత
-
మహిళా టెస్టు క్రికెట్లో టీమ్ఇండియా రికార్డు స్కోరు
-
జీఏడీకి రిపోర్టు చేయండి.. ముగ్గురు అఖిల భారత సర్వీసు అధికారులకు ఏపీ ప్రభుత్వ ఆదేశాలు
-
సైనిక విన్యాసాలు చేస్తుండగా ఆకస్మిక వరదలు.. లద్దాఖ్లో ఐదుగురు జవాన్ల మృతి