వాయుసేన సంబరాల హోరు
దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది.
బెంగళూరు (మల్లేశ్వరం), న్యూస్టుడే: దేశ సేవలో 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో వాయుసేన సాంకేతిక (ఎయిర్ఫోర్స్ టెక్నికల్) కళాశాల గురువారం ప్లాటినం జూబ్లీ వేడుకలను ఆచరించుకుంది. కళాశాల సిబ్బంది, విద్యార్థులు 75 కి.మీ. సైకిల్ జాతాను నిర్వహించారు. ఫస్ట్డే కవర్ను ఎయిర్ మార్షల్ నాగేశ్ కపూర్ ఆవిష్కరించి సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. కళాశాల ఆవరణలో ఉద్యోగినులు తమ కుటుంబ సభ్యులతో కలిసి మొక్కలు నాటారు. గత ఏడున్నర దశాబ్దాలుగా సంస్థ సేవలను ఎయిర్ కమాండర్ అశుతోష్ శ్రీవాత్సవ వివరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అయోమయంలో వృత్తి విద్య
[ 07-07-2024]
అన్నీ సవ్యంగా ఉంటే ఇప్పటికే రాష్ట్ర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు ర్యాంకులు వెల్లడించి ఉండేవారు. విద్యార్థులు సైతం తమకు అనువైన కళాశాలల్లో ప్రవేశాలు, అవసరమైన ఫీజుల కోసం కసరత్తు ప్రారంభించేవారు. -
దర్శన్కు డబ్బు ఎందుకిచ్చినట్లు?
[ 07-07-2024]
చిత్రదుర్గ నివాసి రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టై కారాగారంలో ఉన్న సినీనటుడు దర్శన్కు రూ.40 లక్షలు సమకూర్చిన బృహత్ బెంగళూరు మహానగర పాలికె మాజీ ఉపమేయర్ మోహన్రాజ్, ‘డెవిల్’ సినిమా దర్శకుడు మిలన్ ప్రకాశ్ను పోలీసులు శుక్ర, శనివారాల్లో వేర్వేరుగా విచారించారు. -
లాఠీకి మరింత పదును
[ 07-07-2024]
శాంతిభద్రతల రక్షణకోసం నేరగాళ్లపై పోలీసులు ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య పిలుపునిచ్చారు. -
భారీవర్షాలు.. ఉప్పొంగిన నదులు
[ 07-07-2024]
దక్షిణ కన్నడ, ఉత్తర కన్నడ, ఉడుపి, బెళగావి, కొడగు, శివమొగ్గ, చిక్కమగళూరు, హాజన జిల్లాల్లో వరుణుడి హోరు కొనసాగుతోంది. శుక్రవారంతో పోల్చితే శనివారం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ అన్ని చోట్లా వాగులు, వంకలు హోరెత్తాయి. -
ఉప లోకాయుక్తగా జస్టిస్ వీరప్ప
[ 07-07-2024]
నూతన ఉప లోకాయుక్తగా, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ బి.వీరప్ప శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్భవన్ గ్లాస్ హౌస్లో గవర్నర్ థావర్చంద్ గహ్లోత్ ఆయనకు ప్రమాణ వచనాన్ని బోధించారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురి దుర్మరణం
[ 07-07-2024]
శివమొగ్గ నగర శివారు తావరకొప్ప సింహధామ ట్రీ పార్కు సమీపంలోని జాతీయ రహదారిపై శనివారం ఉదయం సంభవించిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మరణించారు. -
పాలికె అధికారులపై లోకాయుక్త దాడి
[ 07-07-2024]
నగర పాలికెలో లేఅవుట్ నిర్మాణానికి అనుమతి ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన అధికారులపై లోకాయుక్త అధికారులు శనివారం దాడి చేసి విచారణ చేపట్టారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నా హత్యకు కుట్ర పన్నుతున్నారు.. కాటసానిపై తెదేపా నంద్యాల జిల్లా అధ్యక్షుడి ఫిర్యాదు
-
మూడు నిమిషాలు చర్చించి.. 4 వాయిదాల్లో ముగించేశారు..
-
పాలకోవాకు వెళ్తే ప్రాణాలు పోయాయి.. నలుగురు స్నేహితుల దుర్మరణం
-
నేడు పూరీ జగన్నాథుని విశ్వప్రసిద్ధ రథయాత్ర
-
సమస్య అని వస్తే.. రాత్రి ఫోన్ చేయమన్నారు
-
గ్రామ సచివాలయ భవనాన్ని అద్దెకిచ్చేశారు!