logo

జయహో

భారత్‌ ట్వంటీ-ట్వంటీ ప్రపంచ కప్‌ గెలిచిన సందర్భంగా శనివారం అర్ధరాత్రి జిల్లావ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు, యువకుల సంబరాలు మిన్నంటాయి.

Updated : 30 Jun 2024 06:40 IST

20-20 క్రికెట్‌ ప్రపంచకప్‌ గెలుపుతో సంబరాలు

కరీంనగర్‌: తెలంగాణచౌక్‌లో యువత సందడి

కరీంనగర్‌ క్రీడావిభాగం, హుజూరాబాద్‌ గ్రామీణం, న్యూస్‌టుడే:  భారత్‌ ట్వంటీ-ట్వంటీ ప్రపంచ కప్‌ గెలిచిన సందర్భంగా శనివారం అర్ధరాత్రి జిల్లావ్యాప్తంగా క్రికెట్‌ ప్రేమికులు, యువకుల సంబరాలు మిన్నంటాయి. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్‌ను ఆద్యంతం వీక్షించిన వారు.. చివరి ఓవర్లో భారత్‌ గెలవడంతో కేరింతలు కొట్టారు. అనంతరం రహదారులపై, ప్రధాన కూడళ్లలో బాణాసంచా పేల్చుతూ.. మిఠాయిలు పంచారు. జాతీయ జెండా పట్టుకొని జై భారత్‌ అంటూ నినాదాలు చేశారు.

హుజూరాబాద్‌లో...


కరీంనగర్‌: బైక్‌లపై జాతీయ జెండాలతో సంబరాలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని