Crime News: ప్రేమ పేరుతో బాలికను మోసగించిన కానిస్టేబుల్
నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఓ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు.
రాజేంద్రనగర్, న్యూస్టుడే: నాలుగేళ్లుగా ప్రేమిస్తున్నట్లు నమ్మించి ఓ బాలికతో శారీరక సంబంధం పెట్టుకున్న కానిస్టేబుల్ను రాజేంద్రనగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏసీపీ శ్రీనివాస్, ఇన్స్పెక్టర్ నాగేంద్రబాబు గురువారం వివరాలు తెలిపారు. రాజేంద్రనగర్ మాణిక్యమ్మకాలనీకి చెందిన ప్రదీప్ కుమార్ శంషాబాద్ ఆర్జీఐఏ ఠాణాలో పని చేస్తున్నాడు.ఓ బాలిక(17)కు మాయమాటలు చెప్పి శారీరకంగా కలిసి మోసగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరచేతిలో ఆట.. ఉపాధికి బాట
[ 30-06-2024]
హైదరాబాద్ను గేమింగ్పరంగానూ హబ్గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్తో తయారు చేసేవారు. -
ఎవరి దారి వారిదే
[ 30-06-2024]
ఏదైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది. -
తింటే జామ్ అయిపోతుంది
[ 30-06-2024]
చిన్నపాటి రేకుల షెడ్డు అది.. దాని పక్కనే మరుగుదొడ్డి. ప్రాంగణమంతా దుర్వాసన, వ్యర్థాలు.. అక్కడే కోవాలో కొద్ది మేర మైదా, మీగడను కలిపిన మిశ్రమంతో గులాబ్జామ్లను తయారు చేస్తున్నారు. -
డయల్ యువర్ ఎండీ.. కాల్ కలిస్తే ఒట్టు
[ 30-06-2024]
గ్రేటర్ వ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జలమండలి ఎండీ దృష్టికి తెచ్చేందుకు వారం వారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎండీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారుతోంది. -
పొట్టి కప్ వచ్చె.. సంబరాలు తెచ్చె
[ 30-06-2024]
ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా వేడుకల్లో మునిగిపోయింది. -
ఇంజినీరింగ్ ఆపేసి.. డ్రగ్స్ విక్రేతగా మారి
[ 30-06-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు, టీజీ న్యాబ్ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. -
మమకారం మరిచి.. అవ్వను రోడ్డుపై వదిలేసి
[ 30-06-2024]
కన్నతల్లి అనే మమకారం కరవైంది. ఏడుపదుల వయసులో మాతృమూర్తిని ఆదరించాల్సిన కుటుంబ సభ్యుల కాఠిన్యంతో ఆమె రోడ్డు పాలైంది. -
విజ్ఞాన మార్పిడితో రోగులకు మెరుగైన చికిత్స
[ 30-06-2024]
వైద్యులు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకో వడం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యచికిత్స అందించాలని ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్టు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -
దేశ భద్రతకు నూతన సాంకేతిక ఆవిష్కరణలు దోహదం
[ 30-06-2024]
ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని -
డీఎస్కు ఘన నివాళి
[ 30-06-2024]
ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భౌతికకాయానికి శనివారం పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. -
కొలనోస్కోపీతో పేగు క్యాన్సర్కు ముందే నిర్ధారణ
[ 30-06-2024]
జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. -
రాజస్థాన్ నుంచి వచ్చి.. చైన్ స్నాచింగ్లు
[ 30-06-2024]
బాలానగర్ జోన్లో వరస చైన్ స్నాచింగ్లతో హల్చల్ చేసిన గొలుసు దొంగను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
స్వస్థలాలకు కార్మికుల మృతదేహాలు
[ 30-06-2024]
షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు. -
వాయు కాలుష్యం.. కబళిస్తోంది ఆరోగ్యం
[ 30-06-2024]
జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది. -
మధ్యాహ్న భోజనం.. మాటలకే పరిమితమా..!
[ 30-06-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. -
పర్యాటక రంగ అభివృద్ధితో పేదలకు ఉపాధి: స్పీకర్
[ 30-06-2024]
వికారాబాద్-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
అన్ని హోటళ్లు తనిఖీ చేస్తాం
[ 30-06-2024]
మున్సిపల్ పరిధిలోని అన్ని హోటళ్లను తనిఖీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. శనివారం స్థానిక ఎస్వీఆర్ దాబాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
రూ.10కి గొడవ.. ఆటోడ్రైవర్ మృతి
[ 30-06-2024]
గొడవలో గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శాలిబండ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
[ 30-06-2024]
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు