పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం
సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు.
అల్లూరికి నివాళి అర్పిస్తున్న మంత్రి సీతక్క తదితరులు
రాంనగర్, న్యూస్టుడే: సమ సమాజ నిర్మాణాన్ని కాంక్షించడం సహా భారత దేశ విముక్తి కోసం బ్రిటిష్ పాలకులను గడగడలాడించిన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు అని రాష్ట్ర మంత్రి సీతక్క కొనియాడారు. ఆయన జయంతిని పురస్కరించుకొని గురువారం ట్యాంక్బండ్పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్లమెంటు ప్రాంగణంలో అల్లూరి విగ్రహం ఏర్పాటుకు తెలుగు రాష్ట్రాల ఎంపీలు కృషి చేయాలన్నారు. అనంతరం క్షత్రియ సేవా సమితి సభ్యులను ఆమెను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరొషన్ ఛైర్మన్ పటేల్రమేశ్రెడ్డి, ఏపీ మాజీ ఎమ్మెల్సీ రుద్రరాజు పద్మరాజు, క్షత్రియ సేవా సమితి అధ్యక్షుడు నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
ఆ పాత్ర ప్రభాస్కు బాగుంటుంది: శ్యామలాదేవి
అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద సినీ నటుడు కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి కూడా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, అల్లూరి సీతారామరాజు పాత్రను సినీ నటుడు ప్రభాస్ చేస్తే ఆయన మళ్లీ పుట్టినట్లు ఉంటుందని ఆమె అన్నారు. అల్లూరి విగ్రహాన్ని పార్లమెంటు ప్రాంగణంలో పెట్టించేలా తన భర్త కృష్ణంరాజు గతంలో ప్రయత్నించారని ఆమె చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పోతరాజుల ఆట.. పోటెత్తిన కోట
[ 08-07-2024]
శివసత్తుల పూనకాలు.. పోతరాజుల విన్యాసాలు.. జానపద గీతాలు.. కళాకారుల నృత్యాలు.. తొట్టెల ఊరేగింపులు.. వెరసి గోల్కొండ కోటలో ఆషాఢ మాస బోనాల సంబరాలు అంబరాన్నంటాయి. -
సర్కారు కంచె.. కలిపేసుకుంటే పోలా..
[ 08-07-2024]
రెవెన్యూ రికార్డుల్లో లోపాలు... ధరణి పోర్టల్లో తప్పులను కొందరు రూ.కోట్లలోనే సొమ్ము చేసుకుంటున్నారు. -
సందడే.. సందడి
[ 08-07-2024]
అథ్లెటిక్స్ ట్రాక్పై చిన్నారుల పరుగులు.. ఈలలు, కేరింతలతో ప్రోత్సహిస్తూ మరికొందరు.. ఎటు చూసినా క్రీడా సందడే. -
చెప్పినట్లు వింటేనే.. సీ‘ఎస్’ఆర్
[ 08-07-2024]
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) నిధులపై పలు సంస్థలు జీహెచ్ఎంసీకి ముందస్తు షరతులు పెడుతున్నాయి. -
గేటెడ్ కమ్యూనిటీలో దొంగల ముఠా హల్చల్
[ 08-07-2024]
నాగోలు ఠాణా పరిధిలోని ఓ గేటెడ్ కమ్యూనిటీలోని రెండు ఇళ్లలో దొంగల ముఠా చోరీకి పాల్పడింది. -
నేటి నుంచి మూడు రోజులు ట్రాఫిక్ ఆంక్షలు
[ 08-07-2024]
బల్కంపేటలోని ఎల్లమ్మ కల్యాణోత్సవం సందర్భంగా సోమవారం నుంచి 10వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర అదనపు పోలీసు కమిషనర్(ట్రాఫిక్) పి.విశ్వ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. -
యాప్తో.. నిర్వాసితులకు భరోసా!
[ 08-07-2024]
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మూసీ నది ప్రక్షాళనకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. -
ఆదేశాలు అర్థంగాక.. అన్నింటికీ రెడ్మార్క్
[ 08-07-2024]
ఆదాయపుపన్ను శాఖ అధికారుల ఆదేశాలను రిజిస్ట్రేషన్శాఖ అధికారులు తప్పుగా అర్థం చేసుకోవడంతో హైదరాబాద్ శివారు వట్టినాగులపల్లి గ్రామంలోని రైతులు, భూయజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
వైభవంగా మహాకాళి ఆషాఢ జాతర
[ 08-07-2024]
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆషాఢమాస బోనాల జాతర ఆదివారం వైభవంగా ఆరంభమైంది. -
గ్రేటర్లో డెంగీ బెల్స్!
[ 08-07-2024]
గ్రేటర్లో డెంగీ బెల్స్ మోగుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 900 డెంగీ కేసులు నమోదవగా...ఇందులో అధికం భాగ్యనగరంలోనివే. -
రాజ్తరుణ్తో నాది పదకొండేళ్ల ప్రేమ
[ 08-07-2024]
నటుడు రాజ్తరుణ్తో తనది 11 ఏళ్ల ప్రేమ బంధమని, సినీనటి మాల్వి మల్హోత్రా రాకతోనే తమ మధ్య దూరం ఏర్పడిందని రాజ్తరుణ్ ప్రియురాలు లావణ్య వెల్లడించారు. -
డ్రగ్స్కు వ్యతిరేకంగా బైక్పై లూథియానా నుంచి హైదరాబాద్కు
[ 08-07-2024]
డ్రగ్స్పై సమరం చేస్తూ పంజాబ్లోని లూథియానా నుంచి హైదరాబాద్కు బైక్పై వచ్చిన అలెక్స్ పి సునీల్. -
మాంసం విషయంలో దంపతుల మధ్య గొడవ
[ 08-07-2024]
మాంసం విషయంలో దంపతుల మధ్య తలెత్తిన చిన్న గొడవ భర్త ఆత్మహత్యాయత్నానికి దారి తీసింది. -
నిద్రిస్తున్న మహిళపై అత్యాచారయత్నం.. పోలీసులకు అప్పగించిన స్థానికులు
[ 08-07-2024]
ఆమె మానసిక స్థితి సరిగా లేదని భర్త విడిచిపెట్టాడు. తీవ్ర మానసిక క్షోభకు గురై.. కొడుకుతో కేపీహెచ్బీ టెంపుల్ బస్టాప్ చేరుకుంది. -
ఉత్తరాఖండ్లో మృతి చెందిన ఇద్దరికి అక్కడే అంత్యక్రియలు
[ 08-07-2024]
ఉత్తరాఖండ్లో భారీగా కురుస్తున్న వర్షాలకారణంగా కొండ చెరియలు విరిగి పడిన ఘటనలో శనివారం హైదరాబాద్కు చెందిన ధారా సత్యనారాయణ (50), నిర్మల్ సాహీ(36)లు మృతి చెందిన విషయం తెలిసిందే. -
ఆలోచన సరే.. సౌకర్యాలు ఎలా?
[ 08-07-2024]
గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో అంగన్వాడీ కేంద్రాలను నిర్వహిస్తున్నాయి. -
గనుల తవ్వకం.. సమకూరుతోంది ఆదాయం
[ 08-07-2024]
జిల్లాలో వాణిజ్య పట్టణంగా పేరొందింది తాండూరు. ఎక్కడా లేని విధంగా ఇక్కడే నాపరాయి, సుద్ద, సిమెంటు గనులు ఉన్నాయి.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/07/24)
-
స్టన్నింగ్ కియారా.. చీరలో పూజ.. స్టైలిష్ శ్రీముఖి
-
‘పిల్లాడిలా ఎన్నిసార్లు ఏడుస్తారు’ - ఉద్ధవ్పై మండిపడ్డ శిందే!
-
ఫిర్యాదులు సరైనవని తేలితే వారికి మళ్లీ పరీక్ష - ఎన్టీఏ
-
పేపర్ లీక్లతో యువత కలల్ని నాశనం చేసినోళ్లను వదిలేది లేదు.. సీఎం భజన్లాల్ శర్మ
-
ఆ ఆపరేషన్ కారణంగానే సినిమాలకు విరామం: నభా నటేశ్