logo

రైతుబజార్‌లో కమిషనర్‌ తనిఖీలు

భరత్‌నగర్‌ కూరగాయల మార్కెట్, జేఎన్‌టీయూ రోడ్డులోని రైతుబజార్‌లో గురువారం ఉదయం కమిషనర్‌ ఆమ్రపాలి తనిఖీలు చేశారు.

Updated : 05 Jul 2024 05:51 IST

రైతుబజార్‌లో అధికారులతో తనిఖీ చేస్తున్న జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి 

మూసాపేట, కేపీహెచ్‌బీకాలనీ: భరత్‌నగర్‌ కూరగాయల మార్కెట్, జేఎన్‌టీయూ రోడ్డులోని రైతుబజార్‌లో గురువారం ఉదయం కమిషనర్‌ ఆమ్రపాలి తనిఖీలు చేశారు. రైతుబజారు వ్యర్థాలు ఎక్కడ డంప్‌ చేస్తారని కమిషనర్‌ అడిగిన ప్రశ్నకు కైత్లాపూర్‌ డంపింగ్‌ యార్డ్‌లో చేస్తామని ఎస్టేట్‌ అధికారి సుధాకర్‌ బదులిచ్చారు. ఆమె మాట్లాడుతూ..మార్కెట్‌ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అదేశించారు. డీసీ రమేశ్, అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని