విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
వందకుపైగా ప్రభుత్వ పాఠశాలల్లో కనిపించని హేతుబద్ధీకరణ
- బహదూర్పురా మండలంలోని తాడ్బన్ ప్రాథమిక పాఠశాలలో ఇప్పటి వరకూ ఒక్కరే చేరారు.
- ఖైరతాబాద్ ప్రాథమిక పాఠశాలలో 20మంది చేరగా.. సికింద్రాబాద్లోని సుభాష్ రోడ్ పాఠశాలలో 9మంది ప్రవేశాలు పొందారు.
- అంబర్పేట్ మండలంలోని ఓల్డ్మలక్పేట్ ప్రాథమిక పాఠశాలలో 17మంది చేరారు. పాతబస్తీలోని పురానాపూల్ చార్మహల్ పాఠశాలలో ఏడుగురు ప్రవేశాలు పొందారు.
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులుండేలా విద్యాశాఖ అధికారులు కార్యాచరణ రూపొందించారు. మూడు జిల్లాల్లో 2,586 ప్రభుత్వ పాఠశాలలుండగా.. ఏళ్ల తరబడి హేతుబద్ధీకరణ ప్రక్రియ నిలిచిపోవడంతో విద్యార్థులు తక్కువ ఉన్న పాఠశాలల్లో ఎక్కువమంది ఉపాధ్యాయులు, విద్యార్థులు ఎక్కువమంది ఉన్న పాఠశాలల్లో తక్కువమంది ఉన్నారు. హైదరాబాద్ జిల్లాలోని పాతబస్తీలో కొన్ని పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంటే... ఆయా పాఠశాలల్లో సగటున ఆరుగురు ఉపాధ్యాయులున్నారు. ఇందుకు భిన్నంగా అమీర్పేట్, మారేడ్పల్లి, షేక్పేట్, ముషీరాబాద్ మండలాల్లో విద్యార్థుల సంఖ్య కంటే ఉపాధ్యాయులు తక్కువగా ఉన్నారు. వాటన్నింటినీ పరిగణలోకి తీసుకుని జిల్లా పరిధిలోనే ఉపాధ్యాయుల బదిలీలను పూర్తిచేయాలని నిర్ణయించారు. ఈ ప్రక్రియ పూర్తయితే విద్యార్థులు, ఉపాధ్యాయులకు పరస్పర ప్రయోజనం కలిగే అవకాశాలున్నాయి.
సరిపడా ఉపాధ్యాయులుంటేనే...
విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి ప్రకారం జిల్లా విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల్లో రికార్డులు పరిశీలించారు. గతంలో కొన్నిచోట్ల విద్యార్థులు తక్కువగా ఉంటే... హేతుబద్ధీకరణ పేరుతో పాఠశాలను మూసేసి.. మరో ప్రాంతానికి తరలిస్తారన్న భయంతో కొందరు ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు రికార్డుల్లో విద్యార్థుల సంఖ్యను పెంచి పాఠశాలలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జిల్లాలోని పాతబస్తీ, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో కొన్ని మండలాల్లోని కొన్ని పాఠశాలల్లో ఒక్కో తరగతిలో పదిమంది విద్యార్థులు కూడా లేరు. హైదరాబాద్ జిల్లాల్లో నాలుగు పాఠశాలల్లో గరిష్ఠంగా ఒక తరగతిలో 8మంది విద్యార్థులున్నారు. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లో ఆరు పాఠశాల్లో పదిమంది మాత్రమే విద్యార్థులున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను నియమించాలంటే విద్యాశాఖ ఉన్నతాధికారులు, ఉపాధ్యాయులు ప్రవేశాలపై దృష్టి కేంద్రీకరించాలి. హైదరాబాద్లో గల్లీకి రెండు, మూడు ప్రైవేటు పాఠశాలలు ఉండటంతో సర్కారు బడులకు తమ పిల్లలను పంపించేందుకు 90శాతం మంది తల్లిదండ్రులు ఇష్టపడటం లేదు. విద్యార్థుల తల్లిదండ్రుల దృష్టిలో ప్రభుత్వ బడులంటే అంటే.. రాజ్భవన్, మహబూబియా పాఠశాలల్లా ఉండాలి. ఇందుకు భిన్నంగా ప్రభుత్వ పాఠశాలుండటం, రెండు వందలకు పైగా అద్దె భవనాల్లో కొనసాగుతుండటంతో తల్లిదండ్రులు సర్కారు బడుల్లో చేర్చేంప్రవేశాలపై దృష్టి సారిస్తేనే..దుకు ఇష్టపడటం లేదు.
ఈనాడు, హైదరాబాద్
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
[ 06-07-2024]
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును శనివారం పలువురు భారాస ఎమ్మెల్యేలు కలిశారు. -
కాళేశ్వరం పంప్ హౌస్ ఇంజినీర్లను విచారించనున్న పీసీ ఘోష్ కమిషన్
[ 06-07-2024]
కాళేశ్వరం ప్రాజెక్టు పంప్ హౌస్ ఇంజినీర్లను జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారించనుంది. -
సికింద్రాబాద్‑గోవా బైవీక్లీ ఎక్స్ప్రెస్ రైలు.. ప్రధానికి ధన్యవాదాలు తెలిపిన కిషన్రెడ్డి
[ 06-07-2024]
సికింద్రాబాద్‑గోవా మధ్య కొత్త బై-వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు నడపనున్నారు. -
శామీర్ పేట్లో చోరీ ముఠా అరెస్ట్
[ 06-07-2024]
శామీర్పేట్లోని చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నలుగురు సభ్యులను ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
నిమ్స్ ప్రొఫెసర్ ప్రాచీకార్ ఆత్మహత్య
[ 06-07-2024]
నిమ్స్లో విధులు నిర్వర్తించే అనస్థీషియా అడిషనల్ ప్రొఫెసర్ ప్రాచీకార్ (46) ఆత్మహత్య చేసుకున్నారు. -
భూమికి భూమి ఎక్కడ కేటాయించాలో ?.. రక్షణ శాఖకు అప్పగించేందుకు అన్వేషిస్తున్న హెచ్ఎండీఏ
[ 06-07-2024]
రాజీవ్ రహదారిలోని జింఖానా మైదానం నుంచి హకీంపేట్ ఎయిర్ఫోర్స్ స్టేషన్, తూంకుంట, శామీర్పేట ఓఆర్ఆర్ వరకు మొత్తం 11.12 కిలోమీటర్ల పరిధిలో 300 ప్రైవేటు నిర్మాణాలను గుర్తించారు -
హుకుం జారీ చేసినా.. ఊహూ
[ 06-07-2024]
రాజధాని పరిధిలో ప్రతిపక్ష భారాసలో అసలేం జరుగుతోంది? పార్టీ అధిష్ఠానం మాటలను కార్పొరేటర్లు, ఇతర నేతలు పెడచెవిన పెడుతున్నారా? పరిస్థితులు చూస్తే అవుననే అనిపిస్తోందని ఆ పార్టీకి చెందిన కొందరు నేతలే చెబుతున్నారు. -
నీళ్లు పట్టుకున్నందుకు కొట్టి చంపారు
[ 06-07-2024]
దప్పిక తీర్చుకునేందుకు టీ దుకాణం వద్ద మంచి నీళ్లు పట్టుకునేందుకు వెళ్లిన క్రమంలో నెలకొన్న స్వల్ప వివాదం అమాయకుడి ప్రాణాలు బలి తీసుకుంది.మియాపూర్ ఠాణా పరిధిలో శుక్రవారం ఈ దారుణ ఘటన జరిగింది. -
మూసీ రివర్ఫ్రంట్ అభివృద్ధికి రక్షణ శాఖ స్థలాలు!
[ 06-07-2024]
మూసీ నది పరివాహక అభివృద్ధి కోసం పథకాన్ని రూపొందించిన రాష్ట్ర ప్రభుత్వం నదికి అటు, ఇటు ఆహ్లాద వాతావరణం కల్పించేందుకు కార్యాచరణ చేపట్టింది. -
మాట్లాడుతుండగా ఫోన్ లాక్కున్నాడని హత్య
[ 06-07-2024]
ఫోన్ కోసం జరిగిన గొడవతో మద్యం మత్తులో ఓ యువకుడిని హత్య చేసిన ఘటన చిలకలగూడ ఠాణా పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ అనుదీప్, స్థానికుల వివరాల ప్రకారం.. -
ఏకరూప దుస్తులు.. ఎప్పటికి అందేనో?
[ 06-07-2024]
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే లోపు ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులు అందరికీ ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందిస్తామంటూ ఆర్భాటంగా ప్రకటించిన విద్యాశాఖ అధికారులు తరగతులు మొదలై ఇరవై రోజులైనా ఇంకా పంపిణీ కొనసాగిస్తున్నారు -
మోడల్ మార్కెట్ను అందుబాటులోకి తీసుకురండి
[ 06-07-2024]
కర్మన్ఘాట్ నిరుపయోగంగా ఉన్న మోడల్ మార్కెట్ను ప్రజలకు అందుబాటులోకి తేవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు -
వాసన లేకుండా.. వ్యర్థాల నిర్వహణ
[ 06-07-2024]
చెత్త నుంచి బయోగ్యాస్, సేంద్రియ ఎరువు తయారుచేసే ఆధునిక పద్ధతిపై జీహెచ్ఎంసీ దృష్టి సారించింది -
ఓయూలో విద్యార్థుల అరెస్టు
[ 06-07-2024]
పలు నిరుద్యోగ, విద్యార్థి సంఘాలు టీజీపీఎస్సీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం ఓయూ పోలీసులు విద్యార్థి నేతలను ముందస్తు అరెస్టుచేశారు. క్యాంపస్లోని వసతిగృహాలకువెళ్లి అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. -
అనిశా వలలో సర్కిల్ ఏఈ
[ 06-07-2024]
గుత్తేదారు నుంచి లంచం తీసుకుంటూ రాజేంద్రనగర్ సర్కిల్ కార్యాలయం ఏఈ బలవంత్రెడ్డి శుక్రవారం అవినీతి నిరోధక శాఖ(అనిశా) అధికారులకు చిక్కాడు. -
వసతి..ఏంటీ దుర్గతి..?
[ 06-07-2024]
పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులను హాస్టల్ ఫీజులు బెంబేలెత్తిస్తున్నాయి. -
వేళకు రారు.. వేదన తప్పదు
[ 06-07-2024]
వికారాబాద్ పురపాలక సంఘంలో ఉద్యోగులు వేళకు రాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఉదయం 11 గంటలు దాటినా విధులకు హాజరు కాలేదు. -
20 మంది గురుకుల పాఠశాల విద్యార్థులకు అస్వస్థత
[ 06-07-2024]
అపరిశుభ్ర పరిసరాలు, కలుషిత ఆహారం విద్యార్థుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వికారాబాద్ పట్టణ శివారు అనంతగిరిపల్లి సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల పాఠశాలలో ఇదే దుస్థితి నెలకొంది -
తొలగిన అవరోధం.. విస్తరణకు మోక్షం!
[ 06-07-2024]
హైదరాబాద్ - బీజాపూర్ జాతీయ రహదారి ఇరుకుగా, మలుపులతో ప్రమాదకరంగా మారింది. -
మనస్తాపంతో రైతు ఆత్మహత్య
[ 06-07-2024]
చికిత్సపొందుతూ వ్యక్తి మృతి చెందాడు. ఏఎస్ఐ మల్లేషం, కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం మండలంలోని బూచన్పల్లికి చెందిన మహిపాల్రెడ్డి (41) వ్యవసాయం, కూలీ పనులు చేస్తుంటాడు.
తాజా వార్తలు (Latest News)
-
దేవుడు దిగి వచ్చి చెబితే.. బైడెన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
నువ్వు ఒక్కసారి కూడా వరల్డ్ కప్ గెలవలేదు.. మైకెల్ వాన్కు రవిశాస్త్రి గట్టి కౌంటర్
-
బ్రిటన్ నూతన ప్రధానికి మోదీ ఫోన్.. ‘ఎఫ్టీఏ’పై ఏమన్నారంటే..!
-
రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్బాబును కలిసిన భారాస ఎమ్మెల్యేలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
ఆమెది ప్రేమ.. అతడిది త్యాగం: వీరుడి భార్య కన్నీటి ప్రేమ కథా దృశ్యం..!