logo

డాక్టర్‌ రాజేంద్రనాథ్‌కు ‘వైద్యరత్న’ పురస్కారం

రామానుజ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ను రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌  ‘వైద్యరత్న’ పురస్కారంతో సత్కరించారు.

Published : 03 Jul 2024 01:30 IST

నారాయణగూడ, న్యూస్‌టుడే: రామానుజ ట్రస్టు ఆధ్వర్యంలో జాతీయ వైద్యుల దినోత్సవం సందర్భంగా కింగ్‌కోఠి జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజేంద్రనాథ్‌ను రాజ్‌భవన్‌లో గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌  ‘వైద్యరత్న’ పురస్కారంతో సత్కరించారు. కార్యక్రమంలో ఐఏఎస్‌ అధికారి బుర్రా వెంకటేశం, ట్రస్టు బాధ్యులు ఉన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని