పేదలకు అండగా సర్కారు దవాఖానా ఉందిగా
అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు.
ఈనాడు, హైదరాబాద్: అండాశయ కేన్సర్తో బాధపడుతున్న ఓ మహిళను కుటుంబ సభ్యులు నగరంలోని ఓ ప్రముఖ కేన్సర్ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స అందించిన వైద్యులు వ్యాధి బాగా ముదిరిపోయి నాలుగో దశలో ఉందని, కొన్ని మందులిఇచ్చి.. ఇక్కడ ఉంటే బిల్లు పెరిగిపోతుందని పాలియేటివ్ కేర్ సెంటర్కు రిఫర్ చేశారు. ఎలాగైనా ఆమెను బతికించుకోవాలని కుటుంబ సభ్యులు పాలియేటివ్ కేర్ సెంటర్కు కాకుండా.. మరో ప్రముఖ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి తెలిసినా ఆమెను చేర్చుకొని వారంపాటు ఏవో చికిత్సలు చేసి రూ.6.25లక్షల బిల్లు చేతిలో పెట్టి.. ఇక ఇక్కడా తగ్గదు ఇంటికి వెళ్లిపోవాలని అసలు విషయం చల్లగా చెప్పారు. లబోదిబోమన్న కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పుకోవాలో తెలియక.. అప్పోసప్పో చేసి ఆ మొత్తాన్ని చెల్లించి అక్కడినుంచి బయట పడ్డారు. వీరు ముందే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించి ఉంటే.. పైసా ఖర్చు లేకుండా సేవలు పొందే అవకాశం ఉంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే.
అత్యాధునిక సేవలు.. జ్వరమనో..గుండె దడ ఉందని ప్రైవేటు ఆసుపత్రికి వెళితే.. పరీక్షల నుంచి ఇతర చికిత్స కోసం రూ.లక్షల్లో బిల్లులు కట్టాల్సి వస్తోంది. క్యాన్సర్, అవయవ మార్పిడి లాంటి క్లిష్టమైన చికిత్సలు అవసరమైతే ఖర్చు భారీగా ఉంటోంది. చిరు ఉద్యోగులు, మధ్యతరగతి జీవులు, పేదలు ఈ ఖర్చులు భరించే పరిస్థితి లేదు.
ఉస్మానియా ఆసుపత్రి:
- ఇక్కడా తుంటి, మోకీళ్ల మార్పిడికి ప్రత్యేక విభాగం నడుస్తోంది. నెలకు 40-50 మోకీళ్ల చికిత్సలు ఉచితంగా అందిస్తున్నారు. ప్రైవేటులో రూ.3-4 లక్షల వరకు వసూలు చేస్తున్నారు.
- కాలేయ మార్పిడి సేవలు ఉచితం. కుటుంబ సభ్యుల నుంచి కాలేయం అందించడానికి దాత అందుబాటులో ఉంటే.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు మంజూరు చేసి చికిత్సలు అందిస్తున్నారు. గుండె వ్యాధులకు బైపాస్ సర్జరీలతోపాటు స్టంట్లు వేసి ప్రాణాలను కాపాడుతున్నారు.
ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి: క్యాన్సర్ చికిత్సలు అంటే పేదలు తట్టుకునే పరిస్థితి లేదు. ఎంఎన్జేలో ఎంతోమంది పేదలకు అధునాతన చికిత్సలు అందుతున్నాయి. మెదడు, మెడ నోరు, అన్నవాహిక, కాలేయం, పొట్ట, పెద్దపేగు, కిడ్నీ, ఊపిరితిత్తులు.. ఇలా అన్ని క్యాన్సర్లకు ఉచితంగా సేవలుందుతున్నాయి.
- కణితుల తొలగింపులో అత్యాధునికమైన రోబో సేవలు అందుతున్నాయి. ఇప్పటికే 150 సర్జరీలు పూర్తి చేశారు.
- రేడియేషన్ చికిత్సల్లో రూ.30కోట్ల రేడియేషన్ యంత్రం త్వరలో ప్రారంభంకానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నిపుణులున్నా.. సదుపాయాల్లేవ్
[ 04-07-2024]
అవయవ మార్పిడిలో రాజధాని ముందుంటోంది. అయితే ప్రభుత్వ ఆసుపత్రుల కంటే ప్రైవేటులోనే ఈ శస్త్రచికిత్సలు ఎక్కువగా జరుగుతున్నాయి. -
కరెంట్ కట్.. రోగుల కటకట
[ 04-07-2024]
ఉస్మానియా ఆసుపత్రిలో బుధవారం మధ్యాహ్నం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలిగింది. సుమారు అర గంట పాటు సరఫరా నిలిచిపోవడంతో రోగులు అవస్థలు పడ్డారు. -
క్షేత్రస్థాయిలో పర్యటించి.. సమస్యలు తెలుసుకొని
[ 04-07-2024]
నగర పారిశుద్ధ్యం, పరిపాలన వ్యవహారాలను చక్కదిద్దడంపై జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి దృష్టిపెట్టారు. -
గ్రేటర్ సమగ్ర అభివృద్ధికి ‘హైసిటీ’
[ 04-07-2024]
బల్దియా పరిధిలో మౌలిక వసతుల కల్పనకు సరికొత్త పథకానికి ప్రభుత్వం రూపకల్పన చేసింది. -
మత్తు ఊబిలో ఎంబీఏ విద్యార్థులు
[ 04-07-2024]
గరంలో వ్యాపారులు, విద్యార్థులే లక్ష్యంగా ఖరీదైన మాదకద్రవ్యాలు చేరవేస్తున్న డ్రగ్ రాకెట్ను టీజీ న్యాబ్, కార్ఖానా పోలీసులు ఛేదించారు. -
దిగుమతి తగ్గినా.. ఆదాయంలో అదే జోరు
[ 04-07-2024]
బాటసింగారంలోని గడ్డిఅన్నారం పండ్ల మార్కెట్కు మామిడి సీజన్.. ఏటా భారీగా ఆదాయం చేకూరుస్తోంది. -
రైలు ఢీకొని.. స్టేషన్ వరకు ఈడ్చుకొని
[ 04-07-2024]
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్లో రైలు ఇంజిన్కు వేలాడుతున్న వృద్ధుడి మృతదేహాన్ని కొందరూ ప్రయాణికులు సామాజిక మాధ్యమంలో బుధవారం పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది. -
నెక్నాంపూర్ చెరువు.. పునరుద్ధరణ భేష్
[ 04-07-2024]
చెరువుల పునరుద్ధరణలో నెక్నాంపూర్ను ఆదర్శంగా తీసుకోవచ్చని సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ (సీఎస్ఈ) ప్రకటించింది. -
విద్యార్థులు- ఉపాధ్యాయులు నిష్పత్తి సరి చేస్తారా?
[ 04-07-2024]
ప్రభుత్వ పాఠశాలల్లో అవసరమైన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
విస్తరణ వివాదాస్పదం.. పనులకు అంతరాయం
[ 04-07-2024]
జిల్లాలో అతిపెద్ద దైన తాండూరు వ్యవసాయ విపణి విస్తరణ పనులు ఆగిపోయాయి. గడచిన మార్చిలో అధికారులు విస్తరణ పనులు వేగంగా నిర్వహించారు. -
నాలుగ్గోడల జీవితానికి స్వేచ్ఛ
[ 04-07-2024]
తెలిసో తెలియకో క్షణికావేశంలో చేసిన తప్పిదం వారిని బందీలను చేసింది. సమాజానికి, కుటుంబానికి దూరంగా నాలుగు గోడల మధ్య ఉంటూ.. తీవ్ర మనోవేదన అనుభవించారు. -
ఈవీలకు ఛార్జింగ్ పాయింట్లే కీలకం
[ 04-07-2024]
కాలుష్యాన్ని తగ్గించే విద్యుత్తు వాహనాలు పెరగాలంటే మౌలిక వసతులైన ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు కీలకం. -
అటవీ శాఖలో అవినీతి కలకలం!
[ 04-07-2024]
అవినీతి, అక్రమాలకు చోటులేదని భావించే జిల్లా అటవీ శాఖపై తాజాగా అవినీతి మరక పడింది. వికారాబాద్, తాండూరు అటవీ క్షేత్రాధికారులు (ఆర్ఎఫ్ఓ) అరుణ, శ్యాంసుందర్లు అవినీతి, అక్రమాలకు పాల్పడటంతో సస్పెన్షన్ వేటుకు గురయ్యారు. దీంతో సర్వత్రా చర్చనీయాంశమైంది. -
ఉద్యోగం పేరిట యువతిపై ఇద్దరి అత్యాచారం
[ 04-07-2024]
ఉద్యోగం పేరుతో యువతికి మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడిన ఘటన మియాపూర్ ఠాణా పరిధిలో జరిగింది. -
‘హిస్సా’ ఇస్తామని మోసం
[ 04-07-2024]
బక్రీద్ పండుగనాడు ఆచరించే సంప్రదాయాన్ని అవకాశం చేసుకొని మోసానికి తెగబడ్డారు. నిరక్షరాస్యులు, పేద కుటుంబాలకు చెందిన వారికి మాంసంలో భాగం(హిస్సా) ఇస్తామని రూ.లక్షలు వసూలు చేసి ముఖం చాటేశారు. -
తెరుచుకున్న గుండ్లమడుగు తండా పాఠశాల
[ 04-07-2024]
తాండూరు మండలం గుండ్లమడుగు తండా పాఠశాల ఎట్టకేలకు తెరుచు కుంది.‘ఈనాడు’లో..‘20 రోజులుగా పాఠశాల మూత’ శీర్షికన బుధవారం ప్రచురితమైన కథనానికి తాండూరు మండల విద్యాధికారి వెంకటయ్య స్పందించారు. -
6 నెలలు.. 10 చోరీలు
[ 04-07-2024]
టాస్క్ఫోర్స్ సౌత్ ఈస్ట్జోన్, బండ్లగూడ ఠాణా పోలీసులు సంయుక్తంగా పథకం ప్రకారం.. ఘరానా దొంగను పట్టుకుని రిమాండుకు తరలించారు. -
పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్ రూ.5 వేలు
[ 04-07-2024]
విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం గ్రేటర్ ఆర్టీసీ ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్పాస్’ను ప్రవేశపెట్టింది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నిమ్మకాయ నీళ్లకు రూ.28 లక్షలు.. నవ్విపోదురు గాక ‘నా’కేటి సిగ్గ‘ని’
-
కాంగ్రెస్లోకి భారాస గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి?
-
పిల్లర్లే నల్లబల్లలు.. నాడు-నేడు పనులు పూర్తికాక ఇక్కట్లు
-
మంత్రివర్గ విస్తరణ, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక వాయిదా
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం