logo

మాదకద్రవ్యాలపై నిఘా.. పబ్‌లలో జాగిలాలతో తనిఖీలు

జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్‌లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు.

Published : 01 Jul 2024 03:10 IST

జూబ్లీహిల్స్‌లోని ఓ పబ్బులో తనిఖీలు

జూబ్లీహిల్స్‌: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, పంజాగుట్టల్లోని పబ్‌లపై మాదకద్రవ్యాల నిరోధక శాఖ అధికారులు, పోలీసులు దృష్టి సారించారు. శనివారం స్నిప్ఫర్‌ డాగ్‌ భూమితో జూబ్లీహిల్స్‌లోని పలు పబ్బుల్లో తనిఖీ చేశారు. ఇటీవల పట్టుబడిన డీజేలు అఖిల్, సన్నీలను పశ్చిమ మండల పోలీసు అధికారులతోపాటు, యాంటీ నార్కోటిక్‌ విభాగానికి చెందిన అధికారులు విచారించినట్లు సమాచారం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని