సకుటుంబ సమేతం నేరకథా చిత్రమ్.. పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వాస్తవాలు..
ఆమె తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ జనరల్ మేనేజర్. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఖాతాదారులను తప్పుదారి పట్టించారు.
ఇంటిల్లిపాదీ ఆర్థిక మోసాలు.. డ్రగ్స్ దందాలు
ఆమె తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ జనరల్ మేనేజర్. బ్యాంకులో నగదు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఖాతాదారులను తప్పుదారి పట్టించారు. తన భర్త, కుమారుడు ప్రారంభించిన ఫైనాన్స్ సంస్థలో పెట్టుబడి పెడితే భారీ లాభాలు సొంతం చేసుకోవచ్చని ఆశచూపి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక తదితర రాష్ట్రాల్లోని వందలాది మందితో రూ.200 కోట్లను అక్కడకు మళ్లించారు. మొదట్లో లాభాలు చెల్లించినా ముఖం చాటేశారు. బాధితులు మోసపోయినట్టు గుర్తించి సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.
అతడు బ్యాంకు మేనేజర్. వ్యక్తిగత రుణాలకు సంబంధించిన దరఖాస్తులన్నీ అతడి పరిశీలనకే వస్తుంటాయి. అలా వచ్చిన 26 మంది దరఖాస్తుల ద్వారా రూ.3.88కోట్ల రుణం తీసుకొన్నారు. ఖాతాదారుల పేరిట రామంతాపూర్, మహేంద్రహిల్స్లోని బ్యాంకుల నుంచి ఈ రుణాలు తీసుకున్నాడు. వాటిని మొదట భార్య బ్యాంకు ఖాతాల్లో జమచేశాడు.తర్వాత తన ఖాతాల్లోకి వేసేవాడు. అంతర్గత ఆడిటింగ్లో బాగోతం బయటపడింది.
ఈనాడు, హైదరాబాద్: నగరంలో ఒకే కుటుంబానికి చెందిన కేసుల్లో ఇవి ఉదాహరణలు మాత్రమే. కొన్ని కేసుల్లో ప్రమేయం ఉన్నట్టు గుర్తించినా సరైన ఆధారాలు లభించకపోవటంతో తప్పించుకుంటున్నారని ఒక ఇన్స్పెక్టర్ తెలిపారు. ఏదైనా ఇంట్లో ఒకరిద్దరు తప్పటడుగులు వేస్తారు. విలాస జీవితం గడిపేందుకు నేరాల బాట పట్టడం గమనిస్తుంటాం. నగరంలో తాజాగా నమోదవుతున్న పోలీసు కేసుల్లో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఇంటిల్లిపాదీ ఆర్ధిక మోసాలు, డ్రగ్స్ దందాల్లో పాలుపంచుకుంటున్న సంగతులు దర్యాప్తులో బయటపడటం పోలీసులనూ విస్మయానికి గురిచేస్తోంది. వీరిలో అధికశాతం లగ్జరీ నివాసాలు, ఖరీదైన కార్లలో తిరగాలనే మోజుతో తెగిస్తున్నారు.
అనుభవించు రాజా!
తాజాగా అంబర్పేట్ ఠాణా పరిధిలో చైన్స్నాచర్ అరెస్టయ్యాడు. భార్యను విహారయాత్రకు తీసుకెళ్లేందుకు చోరీ చేసినట్టు చెప్పాడు. నగరానికి చెందిన బ్యాంకు మేనేజర్. పొదుపు సంఘాల్లోని మహిళల పేరిట బంగారు ఆభరణాలపై రుణాలు తీసుకున్నాడు. చేతికి వచ్చిన రూ.1.5కోట్లను షేర్మార్కెట్లో పెట్టుబడి పెట్టాడు. లాభాలతో విల్లా కొనాలని, అసలు సొమ్మును బ్యాంకులో జమ చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. చివరకు షేర్మార్కెట్లో నష్టాలు రావటంతో పథకం బెడసికొట్టి జైలుపాలయ్యాడు. ముషీరాబాద్కు చెందిన భార్యాభర్తలు బెంగళూరు నుంచి కొకైన్ తీసుకొచ్చి నగరంలో విక్రయిస్తూ టీజీన్యాబ్ పోలీసులకు పట్టుబడ్డారు. 30-40 గ్రాముల కొకైన్తో రూ.లక్షన్నర చేతికి అందటంతో సొంతిల్లు, కారు కొనేందుకు ఇలా చేసినట్టు పోలీసుల దర్యాప్తులో వెల్లడించినట్టు సమాచారం. సొంతిల్లు, కారు, విదేశీ యాత్రలు.. పిల్లలకు ఖరీదైన పాఠశాలల్లో చదువులు. సమాజంలో తమ హోదాను పెంచుకోవాలనే ఆలోచనతో తప్పటడుగులు వేస్తున్నారు. ఎటువంటి వైద్యపరిజ్ఞానంలేని ఒక వ్యక్తి డాక్టర్గా చెలామణీ అయ్యాడు. యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రమాదకరమైన జబ్బులు తగ్గిస్తానంటూ ఊదరగొట్టాడు. శివారు ప్రాంతాల్లో వెల్నెస్ రిసార్ట్స్లో సేదతీరుతూ.. ఆనందం.. ఆరోగ్యం సొంతం చేసుకోవచ్చంటూ రూ.లక్షలు సేకరించాడు. స్థిరాస్తి సంస్థలో పెట్టుబడి పెడితే కోటీశ్వరులు కావచ్చనే ఆశతో వందలాది మందిని మోసగించాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అరచేతిలో ఆట.. ఉపాధికి బాట
[ 30-06-2024]
హైదరాబాద్ను గేమింగ్పరంగానూ హబ్గా మార్చేందుకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. ఇదివరకు మొబైల్ ఆటలను విదేశాల్లో అక్కడి థీమ్స్తో తయారు చేసేవారు. -
ఎవరి దారి వారిదే
[ 30-06-2024]
ఏదైనా పని చేపట్టే ముందు భవిష్యత్తునూ ఆలోచించాలి. శాఖల మధ్య సమన్వయం ఉండాలి.. ఇవేవీ పట్టించుకోకుండా వ్యవహరిస్తే ప్రజాధనం వృథా అవుతుంది. -
తింటే జామ్ అయిపోతుంది
[ 30-06-2024]
చిన్నపాటి రేకుల షెడ్డు అది.. దాని పక్కనే మరుగుదొడ్డి. ప్రాంగణమంతా దుర్వాసన, వ్యర్థాలు.. అక్కడే కోవాలో కొద్ది మేర మైదా, మీగడను కలిపిన మిశ్రమంతో గులాబ్జామ్లను తయారు చేస్తున్నారు. -
డయల్ యువర్ ఎండీ.. కాల్ కలిస్తే ఒట్టు
[ 30-06-2024]
గ్రేటర్ వ్యాప్తంగా వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను జలమండలి ఎండీ దృష్టికి తెచ్చేందుకు వారం వారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎండీ కార్యక్రమం మొక్కుబడి తంతుగా మారుతోంది. -
పొట్టి కప్ వచ్చె.. సంబరాలు తెచ్చె
[ 30-06-2024]
ఆరు బంతులు.. కోట్ల కళ్లు.. చివరి బంతి పడిందో లేదో.. ఒక్కసారిగా నగరమంతా వేడుకల్లో మునిగిపోయింది. -
ఇంజినీరింగ్ ఆపేసి.. డ్రగ్స్ విక్రేతగా మారి
[ 30-06-2024]
ఇంజినీరింగ్ చదువుతున్న ఓ యువకుడు డ్రగ్స్కు బానిసై.. డబ్బులు చాలక విక్రేతగా మారాడు. డ్రగ్స్ తీసుకుంటుండగా మాదాపూర్ పోలీసులు, టీజీ న్యాబ్ సిబ్బంది అతడితోపాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. -
మమకారం మరిచి.. అవ్వను రోడ్డుపై వదిలేసి
[ 30-06-2024]
కన్నతల్లి అనే మమకారం కరవైంది. ఏడుపదుల వయసులో మాతృమూర్తిని ఆదరించాల్సిన కుటుంబ సభ్యుల కాఠిన్యంతో ఆమె రోడ్డు పాలైంది. -
విజ్ఞాన మార్పిడితో రోగులకు మెరుగైన చికిత్స
[ 30-06-2024]
వైద్యులు పరస్పరం విజ్ఞానాన్ని పంచుకో వడం ద్వారా రోగులకు మరింత మెరుగైన వైద్యచికిత్స అందించాలని ప్రముఖ రేడియేషన్ అంకాలజిస్టు, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ -
దేశ భద్రతకు నూతన సాంకేతిక ఆవిష్కరణలు దోహదం
[ 30-06-2024]
ప్రపంచం అధునాతన సాంకేతిక పరిజ్ఞానంలో ముందుకు దూసుకెళ్తున్న ప్రస్తుత తరుణంలో ఎంసీఈఎంఈలో శిక్షణను పూర్తిచేసుకున్న యువ అధికారులు సాంకేతికంగా అన్ని అంశాల్లో భారత సైన్యం పటిష్టపడేలా కృషిచేయాలని -
డీఎస్కు ఘన నివాళి
[ 30-06-2024]
ఉమ్మడి రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ భౌతికకాయానికి శనివారం పోలీసు సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. -
కొలనోస్కోపీతో పేగు క్యాన్సర్కు ముందే నిర్ధారణ
[ 30-06-2024]
జీర్ణకోశ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని గ్యాస్ట్రోఎంటరాలజీ నిపుణులు హెచ్చరించారు. ముఖ్యంగా గతంతో పోల్చితే పెద్ద పేగు, కాలేయ, క్లోమగ్రంథి క్యాన్సర్లు పెరుగుతున్న దృష్ట్యా ముందే పరీక్షలు చేయించుకుంటే అడ్డుకట్ట వేయవచ్చునన్నారు. -
రాజస్థాన్ నుంచి వచ్చి.. చైన్ స్నాచింగ్లు
[ 30-06-2024]
బాలానగర్ జోన్లో వరస చైన్ స్నాచింగ్లతో హల్చల్ చేసిన గొలుసు దొంగను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
స్వస్థలాలకు కార్మికుల మృతదేహాలు
[ 30-06-2024]
షాద్నగర్ నియోజకవర్గం బూర్గుల శివారులో సౌత్గ్లాస్ పరిశ్రమలో శుక్రవారం పేలుడు ఘటనలో చనిపోయిన వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం శనివారం ఉస్మానియాకి తరలించారు. -
వాయు కాలుష్యం.. కబళిస్తోంది ఆరోగ్యం
[ 30-06-2024]
జిల్లాలో వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న తాండూరు పట్టణంలో గాలి నాణ్యత పర్యవేక్షణ స్టేషన్ ఏర్పాటు అవసరాన్ని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి విస్మరించింది. -
మధ్యాహ్న భోజనం.. మాటలకే పరిమితమా..!
[ 30-06-2024]
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరిక పెరుగుతోంది. -
పర్యాటక రంగ అభివృద్ధితో పేదలకు ఉపాధి: స్పీకర్
[ 30-06-2024]
వికారాబాద్-అనంతగిరిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయటంలో భాగంగా పేద ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పించాలని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ అన్నారు. -
అన్ని హోటళ్లు తనిఖీ చేస్తాం
[ 30-06-2024]
మున్సిపల్ పరిధిలోని అన్ని హోటళ్లను తనిఖీ చేస్తామని మున్సిపల్ కమిషనర్ బలరాం నాయక్ తెలిపారు. శనివారం స్థానిక ఎస్వీఆర్ దాబాను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. -
రూ.10కి గొడవ.. ఆటోడ్రైవర్ మృతి
[ 30-06-2024]
గొడవలో గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన శాలిబండ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. -
ప్రపంచకప్ పూనకాలు.. సచివాలయం వద్ద సంబరాలు ఇవీ..
[ 30-06-2024]
హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై పెద్ద ఎత్తున చేరుకున్న క్రికెట్ అభిమానులు కేరింతలు కొట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
పోలవరానికి అంతర్జాతీయ నిపుణులు!
-
నా హార్ట్రేట్ పెరిగిపోయింది.. బర్త్డే గిఫ్ట్ ఇచ్చినందుకు థాంక్స్: ఎంఎస్ ధోనీ
-
విజయవాడ విమానాశ్రయంలో కార్గో సేవలు పునఃప్రారంభం
-
‘సుకన్య సమృద్ధి’కి ట్రైనీ అఖిల భారత సర్వీసు అధికారుల చొరవ.. 100 మంది పేరిట ఖాతాలు
-
ఆపద్బాంధవుడు బుమ్రా
-
జేఈఈ 8వ ర్యాంకర్కు రూ.1.60 కోట్ల పురస్కారం