దారి మారాలి.. దశ తిరగాలి..
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది.
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా మంగళగిరిలో నిర్మించిన ఎయిమ్స్ ఆసుపత్రికి రోగులు చేరుకోవడానికి గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో సరైన రహదారి నిర్మించలేకపోయింది. ఈ ఆసుపత్రికి మంగళగిరి టౌన్లోని పాత జాతీయ రహదారి నుంచి ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్దకు చేరుకోవడానికి డబుల్లైన్ రహదారి నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసినా కేవలం సింగిల్లైన్ మాత్రమే వేసి వదిలేశారు. దీంతో వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది. ఎయిమ్స్ ప్రధానద్వారం వద్ద రహదారి అంతా ఛిద్రమైంది. ఒకే వరుస మార్గం కావడంతో ఎదురుగా వాహనం వస్తే పక్కకు తప్పుకోవడానికీ చోటు లేదు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో రెండు వరుసల రోడ్డు వేయాలని వాహనదారులు కోరుతున్నారు.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కన్నబిడ్డ కసిరింది.. కన్నపేగు కుమిలింది
[ 04-07-2024]
కన్నకుమార్తె పెళ్లి చేసుకుని రావడంతో ఆమెపై ఉన్న మమకారంతో కన్నపేగు రోదించింది. మైనార్టీ తీరిన యువతి ఓ యువకుడిని ప్రేమించి పెళ్లిచేసుకుని నేరుగా గుంటూరు జిల్లా మంగళగిరి పట్టణ పోలీసుస్టేషన్ చేరుకుంది. -
ఆరు నెలల చిన్నారి చికిత్సకు.. ఇంజక్షన్ ఖరీదు రూ.16 కోట్లు
[ 04-07-2024]
ఊహ తెలియని పసిప్రాయం.. బోసినవ్వులతో అలరిస్తుంటే తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు మురిసిపోయారు. మా బంగారు కొండ అంటూ ముద్దు చేశారు. -
జడ్పీ భూముల్లో.. వైకాపా రాబందులు
[ 04-07-2024]
ఉమ్మడి గుంటూరులో జిల్లా పరిషత్తు భూములను అయినవారికి పంచి పెట్టేందుకు వైకాపా ప్రజాప్రతినిధులు పోటీ పడ్డారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని నిబంధనలకు నీళ్లొదిలి వాటిని చెరబట్టారు. -
జలవనరులకు జవసత్వాలు
[ 04-07-2024]
ఐదేళ్ల వైకాపా పాలనలో జలవనరుల కనీస నిర్వహణకు నిధులు కేటాయించకపోవడంతో నిర్వీర్యమయ్యాయి. వర్షాలకు వచ్చిన నీరు వచ్చినట్లే లీకేజీల ద్వారా వాగుల్లోకి వెళ్లిపోవడంతో ఆయకట్టుకు సాగు నీరు అందని పరిస్థితి. -
వీఆర్కు తుళ్లూరు సీఐ
[ 04-07-2024]
రాజధాని ప్రాంతంలోని తుళ్లూరు స్టేషన్కు గత నెల 27న సీఐగా నియామకమైన మాతంగి శ్రీనివాసరావును వీఆర్కు పంపుతూ పోలీస్ శాఖ ఉన్నతాధికారులు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. -
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో
[ 04-07-2024]
మంగళగిరిలో తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి ఘటనలో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. వైకాపా మూకలు 70 మందికి పైగా దౌర్జన్యంగా ప్రధాన గేటును ధ్వంసం చేసి లోపలికి ప్రవేశించినట్లు పోలీసులు చెబుతున్నారు. -
విత్తన లోపం.. రైతుకు శాపం
[ 04-07-2024]
2022లో దుగ్గిరాల.. 2023లో పొన్నూరు మండలాల్లో వరిలో కేళీలు వచ్చి రైతులు నష్టపోయారు. గతేడాది పొన్నూరు మండలంలోని సౌపాడు, జడవల్లి, వడ్డిముక్కల, నిడుబ్రోలు గ్రామాల్లో వరి పంటలో కేళీలు బయటపడ్డాయి. -
సైకో కిల్లర్కు జీవిత ఖైదు
[ 04-07-2024]
అమాయకమైన పసిపిల్లలను కిడ్నాప్ చేసి వారిపై దారుణంగా వ్యవహరించి హతమార్చిన సైకో కిల్లర్కు జీవిత ఖైదు, జరిమానా విధిస్తూ గుంటూరు పొక్సో కోర్టు ఇన్ఛార్జి, ఐదో అదనపు జిల్లా జడ్జి కె.నీలిమ బుధవారం తీర్పు చెప్పారు. -
నేనూ సాధారణ విద్యార్థినే..
[ 04-07-2024]
విద్యార్థి దశలో అత్తెసరు మార్కులే వచ్చేవి. పాఠశాలలో అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయా. కళాశాల నుంచి కూడా సాధారణ విద్యార్థిగానే బయటకొచ్చా. మా దగ్గరి బంధువు వ్యవసాయ శాస్త్రవేత్త. -
ఇంటర్ విద్యార్థినులకు మినీ వాహనం వితరణ
[ 04-07-2024]
వట్టిచెరుకూరు మండలంలోని పుల్లడిగుంట గ్రామానికి చెందిన ప్రవాసాంధ్రుడు ఉప్పుటూరి రామ్చౌదరి కొర్నెపాడు గ్రామంలోని జడ్పీ స్కూల్ ఇంటర్ విద్యార్థినుల సౌకర్యార్థం రూ.8 లక్షల విలువైన మినీ వాహనాన్ని (టాటా మ్యాజిక్) ఆయన తల్లి మాజీ జడ్పీటీసీ సభ్యురాలు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి జ్ఞాపకార్థం వితరణగా ఇచ్చారు. -
అక్షర యోధుడు రామోజీరావుకు నివాళులర్పిద్దాం
[ 04-07-2024]
రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్, అక్షర యోధుడు, పద్మవిభూషణ్ రామోజీరావు సంస్మరణ సభకు అందరూ హాజరై నివాళులర్పిద్దామని జనచైతన్య వేదిక అధ్యక్షుడు వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి పిలుపునిచ్చారు. -
సకుటుంబ సపరివార సమేతం!
[ 04-07-2024]
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో నియామకాల్లో నాటి వైకాపా ప్రభుత్వ హయాంలో పూర్తిగా రాజకీయ జోక్యమే రాజ్యమేలింది. -
త్వరలో రాజధానుల మధ్య రయ్రయ్!
[ 04-07-2024]
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య కీలకమైన బీబీనగర్(పగిడిపల్లి) - నల్లపాడు మధ్య రెండో రైల్వే లైను నిర్మాణం, విద్యుదీకరణ పనులు ఎట్టకేలకు పట్టాలెక్కాయి. ఏళ్ల నుంచి ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్టు తొలి దశ పనులు ప్రారంభమయ్యాయి. -
శ్రద్ధగా వింటూ.. భరోసా ఇస్తూ..
[ 04-07-2024]
విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేశ్ గుంటూరు జిల్లా ఉండవల్లి నివాసంలో నిర్వహిస్తున్న ‘ప్రజాదర్బార్’కు బుధవారం రాష్ట్రం నలుమూలల నుంచి అర్జీదారులతో తరలివచ్చారు. -
పేదల బియ్యాన్ని బొక్కేశారు
[ 04-07-2024]
పేదల బియ్యాన్ని వైకాపా రేషన్ డీలర్లు బొక్కేశారు. క్వింటాళ్ల కొద్దీ నల్లబజారులో తెగ నమ్ముకున్నారు. ఆన్లైన్లో నిల్వ చూపిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం కనిపించడం లేదు. -
అమరావతి దిగ్విజయంగా వెలుగొందాలి
[ 04-07-2024]
ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించేలా అమరావతి శరవేగంగా రూపుదిద్దుకుంటుందని గుంటూరు జిల్లా తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్కుమార్ పేర్కొన్నారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
సగర్వంగా స్వదేశానికి.. భారత్ చేరుకున్న రోహిత్ సేన
-
ఉచిత ఇసుక మార్గదర్శకాలు సిద్ధం
-
ఏపీలో సినీ స్టూడియో నిర్మాణానికి కృషి: మంత్రి కందుల దుర్గేష్
-
వెళ్లిపోవాలనుకునేవారిని ఎంత కాలం ఆపగలం?.. పార్టీ నేతలతో జగన్
-
దిల్లీ చేరుకున్న ఏపీ సీఎం చంద్రబాబు.. నేడు ప్రధాని మోదీతో భేటీ
-
కరకట్టపై దస్త్రాల దహనం.. కొన్ని ఫైళ్లపై పెద్దిరెడ్డి ఫొటోలు