అక్షర యోధుడు రామోజీ
రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ‘పద్మవిభూషణ్’ చెరుకూరి రామోజీరావు పేదల పక్షాన పోరాడిన అక్షర యోధుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు.
నివాళులర్పిస్తున్న శంకరరావు, క్రాంతికుమార్, బీసీ సంఘం నాయకులు
మంగళగిరి, తాడేపల్లి, న్యూస్టుడే: రామోజీ గ్రూపు సంస్థల అధినేత, ‘పద్మవిభూషణ్’ చెరుకూరి రామోజీరావు పేదల పక్షాన పోరాడిన అక్షర యోధుడని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకరరావు అన్నారు. మంగళగిరిలోని ఆ సంఘ రాష్ట్ర కార్యాలయంలో రామోజీరావు సంస్మరణ సభను సోమవారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన రామోజీ స్వయంకృషితో వ్యాపార, మీడియా, సినిమా రంగాల్లో రాణించారన్నారు. బీసీ సంక్షేమ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల గొంతుకగా నిలిచారని కొనియాడారు. సంఘం జిల్లా అధ్యక్షులు పారెపలి మహేష్ మాట్లాడుతూ తెలుగు భాషకు రామోజీరావు ఎనలేని సేవలందించారన్నారు. కొద్దిసేపు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కోఆర్డినేటర్ స్వాతిగౌడ్, రాష్ట్ర నాయకులు శివరామ్ బాబాజీ, మోహన్రావు, ఉడతా శ్రీనివాసరావు, తిరువీధుల కిరణ్, ఆలా శివాజీ యాదవ్, జయలక్ష్మీ, సూర్యప్రకాష్, గోపి, యోగి తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
[ 29-06-2024]
రాష్ట్రవ్యాప్తంగా జులై 1న జరగనున్న పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు (Chandrababu) పాల్గొననున్నారు. -
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక: చంద్రబాబు
[ 29-06-2024]
ప్రజా సమస్యల పరిష్కారం కోసం త్వరలోనే ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తానని సీఎం చంద్రబాబు అన్నారు. -
ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలి: ఏపీ సీఎస్
[ 29-06-2024]
జులై ఒకటో తేదీనే 90 శాతం పింఛన్లు పంపిణీ చేయాలని ఏపీ సీఎస్ నీరభ్కుమార్ ప్రసాద్ జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. -
వైవీయూ వీసీ, రిజిస్ట్రార్ రాజీనామా.. ఆమోదించిన ప్రభుత్వం
[ 29-06-2024]
యోగి వేమన వర్సిటీ(వైవీయూ) వైస్ ఛాన్సలర్ చింతా సుధాకర్, రిజిస్ట్రార్ వెంకటసుబ్బయ్య రాజీనామా చేశారు. -
మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం.. పోక్సో కేసు నమోదు
[ 29-06-2024]
బాపట్ల జిల్లాలో మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఘటన కలకలం రేపింది. -
అయిదేళ్లలో తప్పుడు కేసులెన్నో!
[ 29-06-2024]
బాపట్ల జిల్లాలో కొందరు పోలీసులు గత వైకాపా ప్రభుత్వంతో బాగా అంటకాగారు. ఆ పార్టీ నేతలు చెప్పిందే వేదంగా భావించి తెదేపా, జనసేన నాయకులు, కార్యకర్తలపై ఉక్కుపాదం మోపారు. -
ఎన్నాళ్లీ ఇక్కట్లు?
[ 29-06-2024]
రోగులు వైద్య చికిత్సను పొందేందుకు సర్వజనాసుపత్రికి గుంటూరుతో పాటు పొరుగునున్న అయిదారు జిల్లాల నుంచి ప్రజలు వస్తుంటారు. జీజీహెచ్లోని మిలీనియం బ్లాక్లో గుండె, నరాలు, ట్రామాకేర్ విభాగాలు ఉన్నాయి. -
ప్రత్తిపాడు సీఐ, ఎస్సైల సస్పెన్షన్
[ 29-06-2024]
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు సీˆఐ నిసార్బాషా, ఎస్సై సోమేశ్వరరావులను పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ప్రత్తిపాడు మండలం గొట్టిపాడు ఎస్సీ కాలనీలో ఈ నెల 23న వైకాపా కార్యకర్త ఏర్పాటు చేసిన ఫ్లెక్సీపై వివాదం రేగింది. -
గీత దాటితే వేటే
[ 29-06-2024]
విధి నిర్వహణలో అలసత్వం వహించిన పోలీసులు మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి. ఇటీవల గుంటూరు రేంజి పరిధిలో చోటుచేసుకున్న పలు ఉదంతాల్లో కొంతమంది అధికారుల వైఖరిపై ఐజీ సర్వశ్రేష్ట త్రిపాఠి కన్నెర్ర చేశారు. -
చిన్నారి హితైషికి చేయూత
[ 29-06-2024]
చిన్నారి హితైషిని ఆదుకొనేందుకు పలువురు దాతలు ముందుకు వచ్చారు. గుంటూరుకు చెందిన చిన్నారి హితైషి (9 నెలలు) స్పైనల్ మస్కులర్ అట్రోఫి (ఎస్ఏంఏ) అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది. -
ఎంబుక్ రికార్డుపై గందరగోళం
[ 29-06-2024]
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పనులు చేసిన గుత్తేదారులకు బిల్లుల చెల్లింపు సంగతి దేవుడెరుక.. అసలు వారు చేసిన పనులకు ఎంబుక్ రికార్డు ఎవరు చేయాలన్నదానిపై ఇంజినీరింగ్వర్గాల్లో గందరగోళం నెలకొంది. -
వెలుగుల మాటున చీకటి దందా!
[ 29-06-2024]
నాటి సీఎం జగన్కు అత్యంత సన్నిహితమైన షిరిడీసాయి ఎలక్ట్రికల్స్ సంస్థ అవసరానికి మించి 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యుత్తు నియంత్రికల (ట్రాన్స్ఫార్మర్లు)ను కొనుగోలు చేయించింది. -
కాన్వాయ్ ఆపి.. ప్రసాదం స్వీకరించిన సీఎం
[ 29-06-2024]
రాజధాని మహిళలు అందించిన గ్రామ దేవత పోలేరమ్మ ప్రసాదం, తిరుమల శ్రీవారి శేష వస్త్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వీకరించారు. -
కొత్త వంతెన వస్తోంది!
[ 29-06-2024]
గుంటూరు నగరంలో అత్యంత కీలకమైన శంకర్విలాస్ వంతెన స్థానంలో నూతన నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి. కొత్త వంతెన నిర్మించాలన్నది దశాబ్దానికిపైగా ఉన్న డిమాండ్. -
జగనన్న కాలనీల్లో రూ.కోట్ల దోపిడీ
[ 29-06-2024]
జగనన్న కాలనీ పేరిట ఊళ్లకు ఊళ్లు నిర్మిస్తున్నామని గొప్పలు చెప్పిన మాజీ సీఎం జగన్.. దాని వెనక రూ.లక్షలకు లక్షలు వైకాపా నాయకులకు దోచిపెట్టారనే మోసాలు తాజాగా వెలుగులోకి వస్తున్నాయి. -
ముద్దగా అన్నం.. అర్ధాకలితో సతమతం
[ 29-06-2024]
ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేజీబీవీలో గతేడాది విద్యార్థినులు అర్ధాకలితోనే విద్యాసంవత్సరాన్ని పూర్తి చేశారు. ఆహారంలో నాణ్యత ఉండడం లేదని, అరకొరగా అందిస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. -
బెదిరించి రూ.కోట్లు వసూలు చేశారు
[ 29-06-2024]
మాజీ మంత్రి విడదల రజిని, ఆమె మరిది విడదల గోపి, పీఏ రామకృష్ణ అప్పటి విజిలెన్స్ ఎస్పీ జాషువా తమను భయభ్రాంతులకు గురిచేసి రూ.2.20 కోట్లు బలవంతంగా వసూలు చేశారని.. వాటిని ఇప్పించి, చట్టపరంగా వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా అడిషనల్ ఎస్పీ లక్ష్మీపతిని కలిసి యడ్లపాడు స్టోన్ క్రషర్స్ బాధితులు శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ