East godavri: పథకాలపై సస్పెన్షన్ ఎత్తివేయాలి
మండలంలోని శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని ధర్నా చేపట్టారు.
నిడదవోలు: మండలంలోని శెట్టిపేటలో ప్రగతిశీల భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాల అమలుపై ఉన్న సస్పెన్షన్ ఎత్తివెయ్యాలని ధర్నా చేపట్టారు. భవన నిర్మాణ కార్మిక సంఘం, శెట్టిపేట యూనియన్ ప్రెసిడెంట్ ఖండవల్లి వీర వెంకట్రావు ధర్నాకు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులంతా తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ఉండాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు రావి వరహాలస్వామి, కిందా సాయి, క్రొవ్విడి చిన నాగరాజు, ఖండవల్లి దుర్గా రావు, ఎల్లె రాజారావు, చిన్నం మూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆపదలో ఉన్నవారికి చేయూత
[ 06-07-2024]
మండలంలోని పైడిమెట్టలో అగ్నిప్రమాద బాధితుడు దేవరపల్లి కిషోర్కు దేవోక్తి చిడిపి సోషల్ సర్వీస్ ఆధ్వర్యంలో శనివారం రూ.32వేల విలువైన నిత్యావసరాల సామగ్రిని పంపిణీ చేశారు. -
మొక్కు చెల్లించుకున్న యవగళం సభ్యులు
[ 06-07-2024]
తెదేపా కూటమి, స్థానిక కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు భారీ విజయం సాధిస్తే అలిపిరి మెట్ల మార్గంలో కాలినడక తిరుపతికి వస్తామని కొవ్వూరు నియోజకవర్గానికి చెందిన 14 మంది తెదేపా యువగళం సభ్యులు మొక్కుకున్నారు. -
చిరస్మరణీయుడు కందుల కొండయ్య దొర
[ 06-07-2024]
కందుల కొండయ్యదొర భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో మన అందరితోనూ ఉన్నారని తెదేపా జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. -
మావయ్య మిగిల్చిన ‘విద్యా అవస్థ’!
[ 06-07-2024]
పాఠశాలల రూపురేఖలే మార్చేస్తామంది.. కార్పొరేట్ను తలదన్నేలా వ్యవస్థ ఉంటుందని గొప్పలు చెప్పింది.. తీరా భావితరానికి అవస్థలు మిగిల్చింది.. వైకాపా ప్రభుత్వం నాడు-నేడు పేరిట చేపట్టిన కార్యక్రమం విద్యాలయాల దశను మార్చలేదు సరికదా సరికొత్త తలనొప్పులు తెచ్చింది. -
సత్యదేవుని చెంత సరిదిద్దడం సవాలే
[ 06-07-2024]
ఎంతో ప్రముఖమైన..నిత్యం వేలాదిమంది భక్తులు దర్శించుకునే సత్యదేవుని ఆలయానికి సంబంధించి పనులంటే ఎంత ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి.. ఎంత ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి.. -
రెండో ప్లాట్ఫాం పైకి ఎక్స్ప్రెస్ రైళ్లు
[ 06-07-2024]
రాజమహేంద్రవరం ప్రధాన రైల్వేస్టేషన్లో రెండో నంబరు ప్లాట్ఫాంపై ఎక్స్ప్రెస్ రైళ్ల హాల్ట్ను ఎట్టకేలకు పునరుద్ధరించారు. -
10 రోజుల ముందుగానే సాగునీరు
[ 06-07-2024]
వైకాపా పాలనలో జలవనరులశాఖ ఆధ్వర్యంలో ఉండే ఎత్తిపోతల పథకాలను నిర్వీర్యంగా మార్చడమే కాకుండా నిర్వహణలో గుత్తేదారులకు రూ.కోట్లు బకాయిలు పెట్టింది. -
వ్యవసాయ, అనుబంధ రంగాలకు ప్రాధాన్యం
[ 06-07-2024]
వ్యవసాయం, అనుబంధ రంగాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ మార్గదర్శకాలు జారీ చేసినట్లు కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. -
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టి
[ 06-07-2024]
మహిళల అదృశ్య కేసులపై ప్రత్యేక దృష్టిసారించాలని ఎస్పీ పి.జగదీష్ ఆదేశించారు. -
సముద్రపు ఇసుకనూ వదల్లేదు..
[ 06-07-2024]
కోనసీమలోని తీర గ్రామాల్లో సముద్రపు ఇసుకను ఇష్టారీతిన తవ్వేయడంతో మేటలు కరిగిపోతున్నాయి. -
వాహనాల ప్లేట్లు ఫిరాయింపు
[ 06-07-2024]
నంబరు ప్లేట్లు లేకుండా కొందరు ద్విచక్ర వాహనదారులు రోడ్లపై ఇష్టానుసారంగా వాటిని నడుపుతున్నారు. -
ఇక చాలు.. ఖాళీ చేయండి
[ 06-07-2024]
నగరంలోని సంజయ్నగర్ పిడుగులమ్మ గుడి వద్ద ఆక్రమణలో ఉన్న మున్సిపల్ దుకాణ సముదాయాన్ని అధికారులు శుక్రవారం ఖాళీ చేయించారు. -
ఇసుక దుర్వినియోగం కాకుండా చర్యలు
[ 06-07-2024]
జిల్లాలోని ఏడు ఇసుక డిపోల్లో ఉన్న ఇసుక నిల్వలు దుర్వినియోగం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కలెక్టర్ మహేష్కుమార్ ఆదేశించారు. -
అభ్యర్థుల ఎన్నికల వ్యయ వివరాలు విడుదల
[ 06-07-2024]
పుదుచ్చేరి పార్లమెంటరీ నియోజకవర్గ ఎన్నికల్లో 26 మంది అభ్యర్థులు చేసిన ఖర్చు వివరాలను ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుళోత్తుంగన్ శుక్రవారం విడుదల చేశారు. -
చింతలపూడి.. రైతుల చింత తీరుస్తుందా?
[ 06-07-2024]
ఉభయ గోదావరి జిల్లాలో రూ.4,900 కోట్లతో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించాలన్న మహోన్నత లక్ష్యంతో 2009లో శ్రీకారం చుట్టిన చింతలపూడి ఎత్తిపోతల పథకంపై అయిదేళ్లలో నిర్లక్ష్యపు నీడ కమ్ముకొంది.
తాజా వార్తలు (Latest News)
-
తొలి టీ20లో జింబాబ్వే ఘన విజయం
-
ముగిసిన తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
-
పునర్వినియోగం కాని వస్తువులను ప్రోత్సహించొద్దు: డిప్యూటీ సీఎం పవన్
-
5-10 ఏళ్లలో ₹2.5 లక్షల కోట్లకు.. డీమార్ట్నీ అధిగమిస్తాం: జెప్టో సీఈఓ
-
అనసూయ కోడ్ రెడ్.. శ్రీలీల ఫైర్.. జాన్వీ స్టైల్
-
బ్లూ లైన్లో యుద్ధ మేఘాలు.. ఐరాస తీవ్ర ఆందోళన