logo

East godavari: కూటమి విజయంతో ప్రగతికి బాటలు

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం అన్నదేవరపేటకు చెందిన చాగల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, జీవీ ప్రసాద్, తెదేపా యువగళం సభ్యులు కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణపతికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.

Published : 07 Jun 2024 20:06 IST

తాళ్లపూడి: తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఉండవల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం అన్నదేవరపేటకు చెందిన చాగల్లు మాజీ జడ్పీటీసీ సభ్యుడు అల్లూరి విక్రమాదిత్య, జీవీ ప్రసాద్, తెదేపా యువగళం సభ్యులు కాకర్ల సత్యేంద్ర, కూచిపూడి గణపతికృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తెదేపా, జనసేన, భాజపా శ్రేణుల సమష్టి కృషితో ప్రజలంతా నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన ముప్పిడి వెంకటేశ్వరరావు, రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నికైన పురందేశ్వరికి భారీ మోజార్టీ కట్టబెట్టారని ఆయనకు వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని