ఏడీబీ రోడ్డు పనులు ముమ్మరం
ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది.
గోవిందరాజపురం వద్ద మురుగు వెళ్లేందుకు పైపులైను ఏర్పాటుకు తవ్వుతున్న జేసీబీ
రంగంపేట, న్యూస్టుడే: ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు ఇక పూర్తిస్థాయిలో కొనసాగనున్నాయి. రాజానగరం, రంగంపేట మధ్య అత్యంత దయనీయంగా తయారైన ఈ రోడ్డు మరమ్మతుకు బీఎస్ఆర్ సంస్థ ఆదివారం చర్యలను చేపట్టింది. గోవిందరాజపురం, వెంకన్నపేట, వడిశలేరు, రామస్వామిపేటల వద్ద ఏర్పడిన భారీ గోతుల్లో మెటల్ వేసి పూడ్చే పనులు జరిగాయి. ఈ గోతుల వల్ల ఇక్కడ కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయే పరిస్థితి ఉండేది. బురద, వర్షపు నీరు వెళ్లేందుకు భూమిలో పైపులైను ఏర్పాటు కోసం యంత్రాలతో కాలువను తవ్వారు. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఈ పనులకు తరచూ ఆటంకం కలిగింది. ముందుగా రోడ్డుపై నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టి గోతులను పూడ్చే పనిలో సిబ్బంది నిమగ్నమయ్యారు. ఇపుడు తాత్కాలిక పనులపై దృష్టి సారించామని, క్రమక్రమంగా పనులు ముమ్మరం చేసి పూర్తిస్థాయిలో ఏడీబీ రోడ్డు విస్తరణ పనులు పూర్తి చేస్తామని ఆర్.అండ్.బి(ఆర్.డి.సి) డీఈ భాస్కర్ ‘న్యూస్టుడే’కి తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శాయశక్తులా శ్రమిస్తా.. సమస్యలు పరిష్కరిస్తా
[ 02-07-2024]
-
విన్నవించినా వైకాపా సర్కారు పట్టించుకోలేదు..
[ 02-07-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో పలుమార్లు తిరిగినా సమస్యలు పరిష్కారం కాలేదంటూ పలువురు అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేశారు -
ఎత్తిపోతలకు పెరుగుతున్న నీటిమట్టం
[ 02-07-2024]
ఎగువ ప్రాంతం నుంచి పెరుగుతున్న వరదనీటితో దిగువున గల పలు ఎత్తిపోతల పథకాల వద్ద గోదావరి నీటిమట్టం క్రమేపీ పెరుగుతోంది. -
ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యం
[ 02-07-2024]
ఉద్యోగులు, పింఛనుదారుల ఆరోగ్య సంరక్షణకు తొలి ప్రాధాన్యమిస్తామని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) డిప్యూటీ జనరల్ మేనేజర్ ప్రమోద్ కే మిశ్రా పేర్కొన్నారు. -
ఒక్కరోజులో 96.29 శాతం పింఛన్ల పంపిణీ పూర్తి
[ 02-07-2024]
జిల్లాలో వివిధ కేటగిరిల కింద 2,41,771 మంది లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు రూ.163.36 కోట్ల మేర అందించాల్సి ఉండగా.. ఒక్క రోజులోనే 2,32,814 మందికి రూ.157.30 కోట్లు కూటమి ప్రభుత్వం అందించింది. -
పవన్ కల్యాణ్ అనే నేను..
[ 02-07-2024]
-
బండి కాదు మొండి..
[ 02-07-2024]
గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ బస్సుల నిర్వహణను పూర్తిగా వదిలేయడంతో సామాన్యులకు ఇక్కట్లు తప్పట్లేదు. -
వైద్యులు అంకితభావంతో సేవలందించాలి
[ 02-07-2024]
వైద్యులు అంకితభావంతో సేవలందించాలని ప్రముఖ అంకాలజిస్ట్ పద్మశ్రీ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు -
పింఛన్ పంపిణీ అదృష్టం: మంత్రి దుర్గేష్
[ 02-07-2024]
పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లు పంపిణీ చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. -
ఎస్ఈజెడ్ భూములు వెనక్కి తీసుకోవాలి
[ 02-07-2024]
పిఠాపురం నియోజకవర్గ పరిధిలోని కొత్తపల్లి మండలంలో ఎస్ఈజెడ్ ఎనిమిది వేల ఎకరాల భూములు తీసుకున్నారని.. ఇక్కడ ఒక్క పరిశ్రమ కూడా రానందున వాటిని తిరిగి ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయినాపురపు సూర్యనారాయణ డిమాండ్ చేశారు.