నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో ప్రదర్శన
నిడదవోలు : డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ను వదిలి యువతా.. మేలుకో అంటూ నినాదాలతో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు.
నిడదవోలు : డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో సెబ్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్ను వదిలి యువతా.. మేలుకో అంటూ నినాదాలతో విద్యార్థులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ ప్రదర్శన గణేష్ చౌక్ సెంటర్ నుంచి ప్రారంభమై పట్టణంలోని పలు వీధులలో సాగింది. ఈ కార్యక్రమంలో నిడదవోలు సీఐ జానకిరామయ్య, ఎస్ఈబీ సీఐ వీరబ్రహ్మం, ఎస్సై దొరబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
[ 29-06-2024]
ప్రైవేట్ పాఠశాలలు, కాలేజీల్లో భారీగా పెంచిన ఫీజులు నియంత్రించాలని సీపీఎం నాయకుడు జువ్వల రాంబాబు డిమాండ్ చేశారు. -
ఈవీఎంలను తప్పుపట్టడం హాస్యాస్పదం: సోము వీర్రాజు
[ 29-06-2024]
ఇందిరాగాంధీ హయాం నుంచి కాంగ్రెస్ పార్టీ వైఖరి ఏ మాత్రం మారలేదని భాజపా జాతీయ కార్యవర్గ సభ్యుడు సోము వీర్రాజు అన్నారు. -
ఆ పోలీసులు.. వైకాపా వీరభక్తులు
[ 29-06-2024]
వైకాపా పాలనలో కొంతమంది పోలీసు అధికారులు తమ స్వామి భక్తి చాటుకున్నారు. తమ బాధ్యతలను వదిలేసి, వైకాపా నాయకులు ఏం చెప్పినా చేసేందుకు వెనుకడుగు వేయలేదు. -
బియ్యం బొక్కినోళ్లకు వణుకు
[ 29-06-2024]
గోదాములు, మిల్లుల్లో టన్నులకొద్దీ అక్రమ బియ్యం నిల్వలు.. ఎక్కడికక్కడ చౌక బియ్యం గోనె సంచులు.. పరిసరాల్లో పడేసిన ట్యాగులు..పేదలకు అందాల్సిన సరకును వైకాపా నేతలు తమ అక్రమ ఆర్జనకు ఏరీతిన వాడుకుంటున్నారో శుక్రవారం తేటతెల్లమైంది. -
వర్సిటీలు.. వైకాపా రాజకీయ నిలయాలు
[ 29-06-2024]
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ...వారి బంగారు భవితకు బాటలు వేయాల్సిన విశ్వవిద్యాలయాల్లో వైకాపా అయిదేళ్ల పాలనలో రాజకీయ జోక్యం మితిమీరింది..వారి అడుగులకు మడుగులొత్తినవారికి ఇక్కడ ఉన్నత హోదాలు దక్కాయి. -
యాప్ ఊడ్చేసింది
[ 29-06-2024]
ఎన్ని ఆన్లైన్ మోసాలు వెలుగుచూస్తున్నా ఇంకా కొన్ని యాప్లలో పెట్టుబడి పెట్టి పలువురు నిండా మునిగిపోతున్నారు. -
చివరి లబ్ధిదారు వరకు ప్రభుత్వ పథకాలు
[ 29-06-2024]
ప్రభుత్వ ప్రాధాన్యత పథకాలను చివరి లబ్ధిదారుడి వరకు అందించాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని జిల్లా కొత్త కలెక్టర్ పి.ప్రశాంతి చెప్పారు. -
జీజీహెచ్కు విద్యుత్తు బిల్లుల షాక్
[ 29-06-2024]
రాజమహేంద్రవరం సర్వజన ఆసుపత్రికి విద్యుత్తు షాక్ తగిలింది. ఆసుపత్రిలో ఎంఆర్ఐ, డయాలసిస్ సేవలందిస్తున్న ప్రైవేటు సంస్థలు మూడేళ్ల నుంచి బిల్లులు చెల్లించకపోవడంతో రూ.4 కోట్ల వరకు బకాయిలున్నట్లు తాజాగా వెలుగుచూసింది. -
విచారణ దశలో కేసులపై దృష్టి సారించాలి: ఎస్పీ
[ 29-06-2024]
పెండింగ్, విచారణ దశలో కేసులపై ప్రత్యేక దృష్టిపెట్టి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని ఎస్పీ జగదీష్ ఆదేశించారు. -
రుణ ప్రణాళిక @ 14,258.51 కోట్లు
[ 29-06-2024]
జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) జిల్లాకు వార్షిక రుణ ప్రణాళికను ఖరారు చేసింది. -
త్వరలో విద్యుత్తు బస్సులు..
[ 29-06-2024]
కాకినాడ జిల్లాలో త్వరలో ఆర్టీసీ విద్యుత్తు బస్సులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణా అధికారి ఎం.శ్రీనివాసరావు పేర్కొన్నారు. -
అప్రమత్తమై.. అతివను రక్షించారు..
[ 29-06-2024]
భర్తతో విభేదాల కారణంగా నదిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసిన ఓ మహిళను పోలీసులు, మత్స్యకారులు అప్రమత్తమై రక్షించిన ఘటన రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెనపై శుక్రవారం చోటుచేసుకుంది.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్ శర్మ ఉత్సాహం ఏమాత్రం తగ్గలేదు: జస్ప్రీత్ బుమ్రా
-
కేంద్రానికి నీతీశ్ కుమార్ మెలిక.. ‘ప్రత్యేక హోదా’ ఇవ్వాలంటూ తీర్మానం
-
‘ఎమర్జెన్సీ’ అంశం ఇప్పుడెందుకు?: శరద్ పవార్
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
జియో, ఎయిర్టెల్ బాటలోనే వీఐ.. టారిఫ్ల పెంపు
-
రేషన్ మాఫియాకు కాకినాడ అడ్డాగా మారింది: నాదెండ్ల మనోహర్