బూతులు తిడుతున్నాడని దారుణ హత్య
నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది.
భూషణ
కదిరి పట్టణం: నిత్యం బూతులు తిడుతున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న వ్యక్తిపై కొడవళ్లతో దాడిచేసి దారుణంగా చంపిన ఘటన కదిరి మండలం జౌకలలో జరిగింది. హతుడి సోదరి పోలీసులకు తెలిపిన మేరకు వివరాలు. కదిరి మండలం జౌకలకు చెందిన భూషణ (38)ను అదే గ్రామానికి చెందిన జయచంద్రనాయుడు, గోవర్ధన్నాయుడు కొడవలితో దాడిచేసి నరికి చంపారు. భవన నిర్మాణ కార్మికుడైన భూషణ పని కోసం ఉదయమే గ్రామం నుంచి కదిరికి వెళ్లి తిరిగి రాత్రికి ఇంటికొస్తుంటాడు. గత కొంత కాలంగా భూషణ రోజూ గ్రామస్థులను బూతులు తిడుతున్నాడు. వారించినా వినిపించుకునే వాడు కాదు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన భూషణ నిత్యం తిడుతుండటాన్ని జీర్ణించుకోలేని జయచంద్ర, గోవర్ధన్ అతన్ని హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఇంటి ముందు నిద్రిస్తున్న భూషణ ముందస్తు ప్రణాళిక మేరకు సిద్ధంగా ఉంచుకుని కొడవలితో విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. విషయం తెలుసుకున్న స్థానికులు కదిరి గ్రామీణ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కదిరి అప్గ్రేడ్ ఇన్ఛార్జి సీఐ పుల్లయ్య, గ్రామీణ ఎస్ఐ ఇతిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేయనున్నట్లు సీఐ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పీఏబీఆర్లో ప్రమాద ఘంటికలు
[ 29-06-2024]
ఉమ్మడి జిల్లాకు తాగునీటిని అందించే పీఏబీఆర్లో నీటి నిల్వ గణనీయంగా తగ్గింది. గత వైకాపా ప్రభుత్వ పాలకుల వైఫల్యం కారణంగా ఎన్నడూ లేని విధంగా నీటిమట్టం తగ్గిపోయింది. -
రూ.2 కోట్లు దారి మళ్లించి.. కాలువలను విస్మరించి
[ 29-06-2024]
సమగ్ర మురుగు కాలువ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి గతంలో తెదేపా ప్రభుత్వం రూ. 2 కోట్లను కేటాయించగా తరువాత వచ్చిన వైకాపా ప్రభుత్వం నిధులను దారి మళ్లించింది. -
హెచ్చెల్సీ ఆధునికీకరణ పనుల పునరుద్ధరణకు చర్యలు
[ 29-06-2024]
జిల్లాకు సాగు, తాగునీరు అందించే హెచ్చెల్సీ ఆధునికీకరణ అంశాన్ని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్లికి తీసుకెళ్లి.. పనుల పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటామని రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు. -
పామిడి.. వస్త్ర రంగం ఢీలాపడి
[ 29-06-2024]
పామిడి వస్త్ర వ్యాపార రంగంలో రెండో ముంబయిగా జిల్లాలో ఎంతో పేరుగడించింది. ఇక్కడ టైక్స్టైల్స్, రెడీమేడ్, కట్ పీˆస్ క్లాత్ దుకాణాలు దాదాపు 1000 ఉన్నాయి. -
‘ఎవరూ అధైర్య పడొద్దు’
[ 29-06-2024]
తెదేపా కార్యకర్తలు ఎవరూ అధైర్య పడొద్దని, అందరికీ అండగా నిలబడతానని ఎమ్మెల్యే జేసీˆ అస్మిత్రెడ్డి పేర్కొన్నారు. -
అధికార బలం.. అవినీతికి ఊతం
[ 29-06-2024]
గత వైకాపా ప్రభుత్వ హయాంలో గృహ నిర్మాణశాఖ ఏఈ హరిప్రసాద్రెడ్డి అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. ఎందుకంటే ఆయన అవినీతి కార్యాకలాపాల్లో అప్పటి అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులకు భాగస్వామ్యం ఉంటడమే. -
పంచాయతీల్లో స్వచ్ఛత ఏదీ?
[ 29-06-2024]
పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాన్న లక్ష్యంతో స్వచ్ఛభారత్ కింద వాహనాలను పంచాయతీలకు కేటాయించారు. గత ప్రభుత్వం నిర్వహణలో నిర్లక్ష్యం, చిత్తశుద్ధి లేకపోవడంతో స్వచ్ఛ వాహనాలు మూలకు చేరాయి. -
మీ ఇళ్లలో మరుగుదొడ్లు ఇలాగే ఉంచుకుంటారా?
[ 29-06-2024]
స్థానిక బాలికల జూనియర్ కళాశాలను శుక్రవారం మధ్యాహ్నం బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో వంటగదిని సందర్శించి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. -
గత పాలకుల పాపం.. పురం పురోగతికి శాపం
[ 29-06-2024]
ఐదేళ్లలో వైకాపా ప్రభుత్వం హిందూపురం మున్సిపాలిటీని సర్వ నాశనం చేసింది. 2014-19లో అప్పటి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులను అర్ధాంతరంగా రద్దు చేసి, పురపాలికపై అదనపు భారం మోపింది. -
న్యాక్ శిక్షణ.. ఉపాధికి నిచ్చెన
[ 29-06-2024]
ప్రస్తుత సమాజంలో యువత ఉపాధి పొందాలంటే సాధారణ విద్యతో పాటు సాంకేతిక విద్య ఎంతగానో దోహదపడుతుందన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న న్యాక్ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి -
తెదేపా బలోపేతానికి కృషి
[ 29-06-2024]
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో పార్టీ బలోపేతానికి అందరం కలిసి కృషి చేస్తామని అనంతపురం జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడుయాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటిప్రసాద్ పేర్కొన్నారు. -
‘రుణాల మంజూరులో అక్రమాలు వెలికితీయండి’
[ 29-06-2024]
రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్లలో మహిళా సంఘాల రుణాల మంజూరులో జరిగిన అక్రమాలను బయటకు తీయాలని ఎమ్మెల్యే పరిటాల సునీత ఆదేశించారు. -
భూమి కౌలుకు ఇస్తే ఆక్రమించాడు
[ 29-06-2024]
ఉపాధి కోసం వేరే ప్రాంతానికి వెళుతూ తన భూమిని ఓ వైకాపా నాయకుడికి కౌలుకు ఇస్తే ఆక్రమించాడని బాధిత రైతు ఆరోపించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
విద్యాశాఖ ఆర్జేడీ రాఘవరెడ్డిపై విచారణకు ప్రభుత్వ ఆదేశం
-
నీట్ పీజీ-2024 నిర్వహణపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్లారిటీ
-
నైతిక ఓటమి ఎదురైనప్పటికీ..! ప్రధానిపై సోనియా విమర్శలు
-
ఏపీలో పింఛన్ల పెంపు.. పంపిణీ కార్యక్రమానికి చంద్రబాబు
-
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసును మళ్లీ విచారించండి: ముప్పాళ్ల సుబ్బారావు
-
ఎస్బీఐ ఛైర్మన్గా చల్లా శ్రీనివాసులు.. ప్రతిపాదించిన ఎఫ్ఎస్ఐబీ