పైపైన మెరుగులు.. లోలోన గుబులు!
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో..
కాలువల్లో చెత్తవేయకుండా ఎత్తయిన గ్రిల్స్ ఇలా..
కాలువలలో ఎవరూ చెత్త వేయకుండా ఇరువైపులా ఎత్తయిన గ్రిల్స్.. మెష్ను విజయవాడ నగరపాలక సంస్థ ఏర్పాటు చేసింది. అబ్బ ఎంత మంచి పనో.. స్వచ్ఛభారత్ అంటే ఇదే కదా.. మేటి స్ఫూర్తి అనిపిస్తుంది కదూ. కానీ చిత్రం ఏంటంటే... వంతెన ఎగువన రూ.లక్షలు వెచ్చించి గ్రిల్స్.. మెష్ సమకూర్చడం బాగానే ఉన్నా... కాలువల నిర్వహణ అణువంతైనా లేని తరుణాన.. ఆసాంతం చెత్త, గుర్రపుడెక్కతో అధ్వానంగా మారింది. మరోవైపు ఇళ్ల నుంచి వచ్చి చేరుతున్న మురుగుతోనూ కళ చెదిరింది. విజయవాడ న్యూ రాజరాజేశ్వరీపేటలో బుడమేరు కాలువపై కనిపించిన చిత్రాలివి.
ఈనాడు, అమరావతి
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గుడివాడలో క్షుద్రపూజల కలకలం
[ 07-07-2024]
గుడివాడ రాజేంద్రనగర్లో ఇద్దరు తాంత్రికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా క్షుద్రపూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు -
గ‘ఘన’ కీర్తి.. కొలువుల దీప్తి!
[ 07-07-2024]
‘అంతరిక్ష పరిశధనల్లో భారత్ దూసుకెళుతోంది. రాకెట్ విడి భాగాలు సైకిల్పై మోసుకెళ్లే దశ నుంచి ఆరంభించి.. నేడు ఒకేసారి వంద ఉపగ్రహాలను నింగిలోకి పంపే స్థాయికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) ఎదిగింది. -
భూముల కేటాయింపునకు ప్రతిపాదనలు సమర్పించాలి
[ 07-07-2024]
జిల్లాలో పరిశ్రమలు, రైల్వేలైన్లు, రహదారులు వంటి అభివృద్ధి పనులకు అవసరమైన భూములు కేటాయించేందుకు తగు ప్రతిపాదనలను వారం వ్యవధిలో సమర్పించాలని కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులకు స్పష్టం చేశారు. -
వ్యాపారి దారుణ హత్య
[ 07-07-2024]
బంటుమిల్లి మండలం జానకిరామపురానికి చెందిన ఉల్లి టోకు వ్యాపారి చిగురుశెట్టి సుభాష్ చంద్రబోస్(42) శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు -
రేపటి నుంచే ఉచిత ఇసుక విధానం
[ 07-07-2024]
జిల్లాలో ఉచిత ఇసుక విధానాన్ని ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్టు కలెక్టర్ జి.సృజన తెలిపారు. ఆయా నిల్వల కేంద్రాల్లో (స్టాక్ యార్డుల్లో) ప్రతి రోజూ ఉదయం 6 గంటల నుంచి పంపిణీ ప్రారంభిస్తామని, సాయంత్రం 6 గంటల వరకు సేవలు కొనసాగుతాయన్నారు. -
6,018 క్యూసెక్కుల నీరు విడుదల
[ 07-07-2024]
ఏలూరు జిల్లా పోలవరం మండలం పట్టిసీమ ఎత్తిపోతల పథకంలోని 17 పంపుల ద్వారా కుడి కాలువలోకి నీరు విడుదల చేస్తున్నట్లు పర్యవేక్షణ డీఈ పెద్దిరాజు తెలిపారు. -
ముందే టెండరు.. అడిగేదెవరు!
[ 07-07-2024]
జలవనరుల శాఖలో పిలిచిన ఆపరేషన్ అండ్ మెయింటెన్సు టెండర్లకు కొందరు గుత్తేదారులు సిండికేట్ కోసం ప్రయత్నాలు చేశారు.ఎమ్మెల్యేల పేరుతో కొందరికి హెచ్చరికలు జారీ చేశారు. -
ఆషాఢ సారె..అందుకో మాయమ్మ
[ 07-07-2024]
ఆషాఢమాసం తొలి రోజున పవిత్ర సారెతో మహిళా బృందాలు శనివారం దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చాయి. వారికి దేవస్థానం సిబ్బంది ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. -
సహృదయానికి వందనం
[ 07-07-2024]
: మండలంలోని యనమలకుదురులో వెలగపూడి ట్రస్ట్ అధ్యక్షురాలు వెలగపూడి విజయలక్ష్మి తన భర్త ఉమామహేశ్వరరావు జ్ఞాపకార్థం రూ.4.50 కోట్ల విరాళంతో నిర్మించిన ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని మంత్రి సత్యకుమార్ యాదవ్ శనివారం ప్రారంభించారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆ విషయంలో ప్రియదర్శిపై నాకు అసూయ: విష్వక్ సేన్
-
కేసీఆర్ 16 ఎంపీ సీట్లు గెలిచి ప్రధాని కావాలని కలలు కన్నారు: జూపల్లి కృష్ణారావు
-
హార్దిక్ పాత్రను పోషించేందుకు సిద్ధమవుతున్నా: నితీశ్ కుమార్ రెడ్డి
-
హైదరాబాద్లో భారీగా బంగారం పట్టివేత
-
ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్లోనూ రోహిత్కే సారథ్యం: జైషా
-
జగన్నాథుడి రథయాత్ర.. కిక్కిరిసిన పూరీ వీధులు