మోపిదేవి ఆలయ కానుకల లెక్కింపు
శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు.
పర్యవేక్షిస్తున్న అధికారులు
మోపిదేవి, న్యూస్టుడే: శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలోని హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను శుక్రవారం లెక్కించారు. దేవాదాయ శాఖ తనిఖీ అధికారి కె.శ్రీనివాసరావు పర్యవేక్షణలో ఆలయ సహాయ కమిషనర్(ఏసీ) నల్లం సూర్యచక్రధరరావు పాల్గొన్నారు. 90 రోజులకు రూ.84,23,387, బంగారం 64 గ్రాములు, వెండి 6.846 కిలోలు, అమెరికన్ డాలర్లు 541 ఆదాయంగా వచ్చినట్లు అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలి ఆలయాల్లో విధులు నిర్వహించే అధికారులతోపాటు తెనాలి, రేపల్లె, గుడివాడ, ఉయ్యూరు, చల్లపల్లి తదితర ప్రాంతాల నుంచి భక్తబృందాలకు చెందిన 270 మంది భక్తులు లెక్కింపులో పాల్గొన్నారు. ఎస్ఐ వీరవెంకట సత్యనారాయణ, ఆలయ పర్యవేక్షకుడు సత్యనారాయణ, చల్లపల్లి ఎస్టేట్ దేవాలయాల సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
[ 01-07-2024]
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ప్రారంభమైంది. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు రూ.7,000 పింఛను మొత్తాన్ని అర్హులకు అందిస్తోంది. -
పింఛను పండగొచ్చింది
[ 01-07-2024]
‘కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో ఈనెల ప్రతి పింఛనుదారు ఇంటిలోనూ పండగ వాతావరణమే ఉండబోతోంది. గత జగన్ ప్రభుత్వంలో ప్రతినెలా పంపిణీ చేసిన రూ.3వేల పింఛనును తాజాగా చంద్రబాబు ఇచ్చిన మాట ప్రకారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద రూ.4వేలకు పెంచారు. -
లద్దాఖ్ సైనిక ఘటనలో ఆర్మీ జవాన్ వీరమరణం
[ 01-07-2024]
దేశభక్తితో ఆర్మీలోకి వెళ్లిన ఆ యువకుడ్ని మృత్యువు కబళించి విగతజీవిగా తిరిగి వస్తున్నాడన్న సమాచారం అతడి స్వగ్రామం కృష్ణా జిల్లా పెడన మండలం చేవేండ్ర గ్రామస్థులను ఉలిక్కి పడేలా చేసింది. -
గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సమావేశం రసాభాస
[ 01-07-2024]
విజయవాడలో ఆదివారం నిర్వహించిన ది గాంధీ కో-ఆపరేటివ్ బ్యాంకు సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. బ్యాంకులో అవినీతిపై పత్రికల్లో ప్రచురితమైన కథనాలకు జవాబు చెప్పాలని ఛైర్మన్ వేమూరి వెంకట్రావ్ను డిపాజిటర్లు నిలదీశారు. -
ఊపిరిపోసిన వర్షం
[ 01-07-2024]
జలాశయాల్లో నీరు లేకపోవడం, ఖరీఫ్ సమయం ఆసన్నం కావడంతో కాలువల్లో నీరు కొంత ఆలస్యంగా విడుదలైనా సాగుకు ఇబ్బందిలేకుండా ఉండాలని అన్నదాతలు ప్రకృతి కనికరించకపోతుందా? అన్న ఆశలో వెదసాగు చేపట్టారు. -
ఈ సారైనా కాల్వల ప్రక్షాళన జరిగేనా..?
[ 01-07-2024]
కొత్త ప్రభుత్వం వచ్చింది. పంట, మురుగు కాల్వల్లో అల్లుకుపోయిన గుర్రపు డెక్క, తూడుకాడ నిర్మూలనకు జూన్లోనే నిధులు కేటాయించింది. -
గంజాయి స్మగ్లర్లు కటకటాల పాలు
[ 01-07-2024]
రాజీవ్ రహదారి మీదుగా సినీఫక్కీలో పనస పండ్ల మధ్య 33 కిలోల గంజాయిని బొలెరో వాహనంలో తరలిస్తున్న స్మగ్లర్ల ముఠాను సైబరాబాద్ పోలీసులు శామీర్పేట టోల్గేట్ వద్ద అడ్డుకుని అదుపులోకి తీసుకుని ముగ్గురిని రిమాండ్కు తరలించారు. -
టిడ్కో కాలనీ సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం
[ 01-07-2024]
గుడివాడ టిడ్కో కాలనీలోని సమస్యలకు వైకాపా ప్రభుత్వం చేసిన తప్పిదాలే కారణమని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పేర్కొన్నారు. మల్లాయపాలెం గ్రామంలోని టిడ్కో కాలనీలో ఆయన ఆదివారం పర్యటించారు. -
జిల్లా అంతటా భారీ వర్షాలు
[ 01-07-2024]
జిల్లా అంతటా భారీ వర్షాలు కురిశాయి. తిరువూరు, మైలవరం, జగ్గయ్యపేట ప్రాంతాల్లో అధిక వర్షపాతం నమోదైంది. శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు నమోదైన వివరాల ప్రకారం.. -
ఉత్తరాంధ్ర జీవనానికి అద్దం.. కళింగాంధ్ర కథా జాడ
[ 01-07-2024]
ఉత్తరాంధ్ర జీవన స్థితిగతులకు ‘కళింగాంధ్ర కథా జాడ’ పుస్తకం అద్దం పడుతుందని మాజీ ఎమ్మెల్సీ ఎం.వి.ఎస్.శర్మ అన్నారు. -
బాధ్యతగా భావించు.. శిరస్త్రాణం ధరించు..
[ 01-07-2024]
రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు.. మద్యం తాగి వాహనాలు నడపుతుండటం, శిరస్త్రాణం లేకపోవడం వల్లే సంభవిస్తున్నాయి. రోడ్డు ప్రమాదంలో తలకు జరిగే ఏ చిన్న గాయమైనా... ప్రాణాపాయం కలిగిస్తోంది. -
ఉపాధి బకాయిల విడుదల ఎప్పుడో?
[ 01-07-2024]
వేసవిలో సరైన ఉపాధి దొరక్క ఇబ్బందులు పడుతున్న కూలీలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులోకి తీసుకువచ్చిన ‘‘మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం’’ వేతనాలు సక్రమంగా అందడం లేదు.
తాజా వార్తలు (Latest News)
-
బాలికల విషాద ‘ప్రేమలు’
-
విశాఖ నుంచి ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభిస్తాం
-
సీఎం, డిప్యూటీ సీఎం మార్పు వ్యవహారం.. హస్తిన చేరిన ‘కర్ణాటక’ పంచాయితీ
-
ఏపీలో పింఛన్ల పండుగ.. లబ్ధిదారుకు స్వయంగా అందజేసిన సీఎం చంద్రబాబు
-
బంగారం అక్రమ రవాణాపై పోలీసు అధికారి దాడి.. రూ.6 లక్షలు తీసుకొని వదిలేసిన వైనం
-
పులకించిన పెద్దపోతులపాడు