Ramoji rao: తరలివచ్చిన పెదపారుపూడి.. ప్రత్యేకంగా ప్రభుత్వం ఏర్పాట్లు
తమ ఊరి బిడ్డ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావుకు నివాళులర్పించేందుకు పెదపారుపూడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ గ్రామం నుంచి 400 మంది వరకు 8 బస్సుల్లో సంస్మరణ సభకు హాజరయ్యారు.
రామోజీరావుతో అనుబంధాన్ని స్మరించుకుని ఉద్వేగం
బస్సుల్లో వచ్చిన పెదపారుపూడి గ్రామస్థులు
తమ ఊరి బిడ్డ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహోన్నత వ్యక్తిగా ఎదిగిన రామోజీరావుకు నివాళులర్పించేందుకు పెదపారుపూడి ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ గ్రామం నుంచి 400 మంది వరకు 8 బస్సుల్లో సంస్మరణ సభకు హాజరయ్యారు. తమ గ్రామానికి చేసిన అభివృద్ధిని గుర్తుచేసుకున్నారు. పెదపారుపూడి గ్రామస్థులకు ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చింది. ఒక జిల్లా అధికారిని నియమించి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసింది. కృష్ణా జిల్లా వివిధ ప్రాంతాల నుంచి వేల మంది తరలివచ్చారు. విజయవాడ నుంచి భారీగా హాజరయ్యారు. పోలీసులు ట్రాఫిక్ నియంత్రణకు గట్టి చర్యలు తీసుకున్నారు. మంత్రులు నారా లోకేష్, నిమ్మల రామానాయుడు, వంగలపూడి అనిత, సత్యకుమార్యాదవ్, నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు.., ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ద సంఖ్యలో హాజరై రామోజీరావుకు నివాళులర్పించారు. సీఆర్డీఏ కమిషనర్ కాటమనేని భాస్కర్, కృష్ణా కలెక్టర్ డీకే బాలాజీ, సంయుక్త కలెక్టర్లు సంపత్కుమార్, గీతాంజలి శర్మ, విజయవాడ సీపీ రామకృష్ణ, కృష్ణా ఎస్పీ నయీం అస్మి ఇతర అధికారులు సమన్వయంతో వ్యవహరించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఫుట్పాత్లే ఆధారం
[ 30-06-2024]
కడుపున పుట్టిన పిల్లలు వదిలేశారని ఒకరు.. తల్లిదండ్రులు తిట్టారని మరొకరు.. దారిలేక కొందరు.. దారి తప్పి మరికొందరు.. పని కోసం ఒకరు.. పనిలేక ఇంకొకరు. ఇలా చాలా మంది విజయవాడ నగరానికి చేరుకుంటున్నారు. -
వక్రించిన విధి.. తండ్రీకుమారుల దుర్మరణం
[ 30-06-2024]
ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ఐతవరం గ్రామం వద్ద జాతీయ రహదారిపై శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకులు సంకు మాధవరావు, రామరాజు అక్కడికక్కడే మృతి చెందారు -
సచివాలయ ప్రణాళిక కార్యదర్శి భవ్య సస్పెన్షన్
[ 30-06-2024]
నందిగామ పురపాలక సంఘం పరిధిలో అక్రమాలకు పాల్పడిన నాలుగో వార్డు సచివాలయ ప్రణాళిక కార్యదర్శి బాణాల భవ్యను కమిషనర్ హేమమాలిని సస్పెండ్ చేశారు. -
రైతుల డిమాండ్లు సాధించే వరకు పోరాటం
[ 30-06-2024]
రైతుల సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటాలు, ఉద్యమాలు కొనసాగుతాయని మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు స్పష్టం చేశారు. -
మట్టి మాఫియాతోనే వైకాపా మట్టికొట్టుకుపోయింది
[ 30-06-2024]
వైకాపా ప్రభుత్వ హయాంలో మట్టి, ఇసుక మాఫియాతో ఆ ప్రభుత్వం మట్టికొట్టుకుపోయిందని, కూటమిలోని ప్రతి నాయకుడు, కార్యకర్త శ్రమించడంతోనే తనకు అఖండ విజయం చేకూరిందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. -
న్యాయవాద వృత్తి కత్తిమీద సాములాంటిది
[ 30-06-2024]
న్యాయ విద్య పూర్తి చేయడం సులభమే కానీ నిజజీవితంలో న్యాయవాది వృత్తి నిర్వహించడం కత్తిమీద సాములాంటిదని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వీఆర్కే కృపాసాగర్ అన్నారు. -
ప్రజా సంతృప్తి నూరు శాతం చూడాలన్నదే లక్ష్యం
[ 30-06-2024]
ప్రజల్లో సంతృప్తి నూరు శాతం చూడాలన్నదే తన లక్ష్యమని రాష్ట్ర ఎక్సైజ్, గనుల శాఖా మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. -
ఎగవేతదారులకు పోలీసుల అండ
[ 30-06-2024]
చిట్టీల పేరుతో మోసగించిన మహిళకు వైకాపా నాయకులతోపాటు పోలీసులు కూడా కొమ్ముకాస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి -
కట్టు తప్పిన ఖాకీలు..!
[ 30-06-2024]
అరాచక శక్తులు పేట్రేగుతుంటే.. పీచమణచాల్సిన పోలీసుల్లో కొందరు వారితో అంటకాగుతున్నారు. న్యాయం కోసం స్టేషన్ మెట్లెక్కిన వారి నుంచి అందినకాడికి దండుకుంటున్నారు -
ప్రేమోన్మాది శివమణికంఠకు రిమాండ్
[ 30-06-2024]
విజయవాడలో ప్రేమోన్మాదంతో ప్రియురాలి తండ్రిని కత్తితో నరికి చంపిన నిందితుడు గడ్డం శివమణికంఠకు న్యాయస్థానం రిమాండ్ విధించింది -
కారుచౌకగా కొల్లగొట్టుడే..!
[ 30-06-2024]
అక్కడ గజం.. ప్రభుత్వ విలువ ప్రకారం రూ.91 వేలు. మార్కెట్ విలువ చదరపు గజం రూ.2 లక్షలు ఉంది. స్థలం స్వరూపం బట్టి ఇంకా ఎక్కువే పలుకుతోంది. -
కీలకంగా మారిన పోస్ట్మార్టం నివేదిక
[ 30-06-2024]
అజిత్సింగ్నగర్ లూనా సెంటరులోని మదర్సాలో జరిగిన కరిష్మా (17) అనుమానాస్పద మృతిపై అజిత్సింగ్నగర్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఇంకా పోని వైకాపా వాసనలు.. కుర్చీ వదలని ఉపకులపతి..!
-
విశ్వవిజేతగా నిలిచిన భారత్కు దక్కిన ప్రైజ్మనీ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనం.. సీఎం రేవంత్ చొరవతో అంగీకరించిన కేంద్రం
-
1-8 తరగతులకు ఉమ్మడి పరీక్ష విధానం రద్దు
-
అరకొర భరణంతో భార్యాబిడ్డలు ఎలా బతుకుతారు?