logo

మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి

స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.లక్ష్మి కేక్‌ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు.

Published : 02 Jul 2024 01:56 IST

రంపచోడవరం, న్యూస్‌టుడే: స్థానిక ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కె.లక్ష్మి కేక్‌ను కోసి వైద్యులు, సిబ్బందికి అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సిబ్బంది రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు కృషి చేయాలని తెలిపారు. అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చిన రోగులపై ఆప్యాయంగా మెలగాలని సూచించారు. వైద్యులు, స్టాప్‌ నర్సులు, ఏఎన్‌ఎంలు, ఆరోగ్యశ్రీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని