logo

జీవో నం.3 పునరుద్ధరించాలని వినతి

తెదేపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను శనివారం అమరావతిలో పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు.

Published : 30 Jun 2024 01:40 IST

మంత్రి లోకేశ్‌తో మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి

పాడేరు, న్యూస్‌టుడే: తెదేపా జాతీయ కార్యదర్శి, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ను శనివారం అమరావతిలో పాడేరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించారు. నియోజకవర్గంలో కూటమి ఓటమికి కారణాలు వివరించారు. జీవో నంబర్‌.3 పునరుద్ధరించాలని, నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరించాలని కోరారు. మన్యాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తామని లోకేశ్‌ హామీ ఇచ్చారని ఈశ్వరి పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని