CM Ramesh: అనతి కాలంలోనే అందరికీ ఆత్మీయుడైౖ.. చరిత్ర సృష్టించిన సీఎం రమేశ్
అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ మెజార్టీ ఓట్లను సాధించారు. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది.
అనకాపల్లి పట్టణం, న్యూస్టుడే: అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ కూటమి అభ్యర్థి సీఎం రమేశ్ మెజార్టీ ఓట్లను సాధించారు. సార్వత్రిక ఎన్నికలకు మార్చి 16న కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. భాజపా, తెదేపా, జనసేన కలసి పోటీచేయాలని నిర్ణయించుకున్నాయి. అనకాపల్లి పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేశ్ను ఆలస్యంగా ప్రకటించాయి. ఎన్నికలకు 50 రోజులకు మించి సమయం లేదు. మూడు పార్టీల శ్రేణులు పూర్తి సహకారాన్ని అందించడంతో తక్కువ సమయంలో ముమ్మర ప్రచారం చేశారు. పార్లమెంట్ చరిత్రలో ఏ అభ్యర్థికీ రాని 2,96,530 ఓట్ల మెజార్టీ దక్కించుకున్నారు. ఏడు నియోజకవర్గాల్లో 13,25,332 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరిలో ఈవీఎంలో ఓటు వేసిన వారు 13,06,348 మంది ఉండగా పోస్టల్ బ్యాలెట్లలో 18,984 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. సీఎం రమేశ్కు ఈవీఎంల్లో 7,50,027 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లలో 12,042 దక్కాయి. వైకాపా ఎంపీ అభ్యర్థి బూడి ముత్యాలనాయుడుకు ఈవీఎం ఓట్లు 4,59,762, పోస్టల్ బ్యాలెట్లలో 5,777 ఓట్లు మాత్రమే వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భారం తగ్గి.. బాధలు తొలగి...
[ 08-07-2024]
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం కొలువుతీరి నెల రోజులు గడవక ముందరే మరో ఎన్నికల హామీని అమలులోకి తీసుకొస్తోంది. సోమవారం నుంచి ఉచిత ఇసుక పాలసీని ఆచరణలోకి తెచ్చి భవన నిర్మాణదారులకు ఊరట కల్పిస్తోంది. -
వెలుగుల కొండ.. అభివృద్ధికి అండ..
[ 08-07-2024]
ఆంధ్రప్రదేశ్తో పాటు మరో 6 రాష్ట్రాలకు విద్యుత్తును అందిస్తూ చుట్టుపక్కల గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తూ వెలుగుల కొండగా విరాజిల్లుతోంది పరవాడలోని సింహాద్రి థర్మల్ విద్యుత్తు కేంద్రం. -
పాకల్లోనే చదువులు.. కూటమి ప్రభుత్వంపై ఆశలు!
[ 08-07-2024]
గిరిజన ప్రాంతంలో ప్రాథమిక విద్యకు వసతులు సమకూరడం లేదు. ప్రభుత్వాలు మారుతున్నా బడులకు భవనాలు కొరవడుతున్నాయి. గత వైకాపా ప్రభుత్వ ఐదేళ్ల కాలంలో శిథిల భవనాలకు మరమ్మతులు చేశారే తప్ప కొత్తవి నిర్మించిన దాఖలాలు కనిపించలేదు. -
భక్తిశ్రద్ధలతో బోనాల పండగ
[ 08-07-2024]
అడ్డతీగల మండలం వేటమామిడి గ్రామ శివార్లలో ఎల్లమ్మ గుడి వద్ద ఆదివారం గిరిజనులు ఘనంగా బోనాల పండగ నిర్వహించారు. -
కోలాహలంగా జగన్నాథుని రథయాత్ర
[ 08-07-2024]
ఏనుగురాయి పంచాయతీ కొండపడలో ఆదివారం జగన్నాథస్వామి రథయాత్రను కోలాహలంగా నిర్వహించారు. -
అద్దంలా అక్కడ.. అధ్వానంగా ఇక్కడ..
[ 08-07-2024]
రాష్ట్రంలోని రహదారులు వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దారుణంగా తయారయ్యాయి. ఆంధ్రా, ఒడిశా సరిహద్దులోని చటువా వద్ద ఆంధ్రా రహదారులు భారీ గుంతలతో స్వాగతం పలుకుతున్నాయి. -
పెరుగుతున్న గోదావరి ప్రవాహం
[ 08-07-2024]
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గోదావరిలో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. గండిపోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అరడుగు మేర నీటిమట్టం పెరిగిందని స్థానికులు తెలిపారు. -
కదిలిన జగన్నాథ రథచక్రాలు
[ 08-07-2024]
పూరీలోని విశ్వప్రసిద్ధ రథయాత్ర ఆదివారం భక్తుల జయజయధ్వానాల మధ్య సాగింది. వేకువన 4 గంటలకు జగన్నాథుని నవయవ్వన వేడుకను రత్న సింహాసనంపై నిర్వహించారు. -
ఇంకా దొరకని నిందితుడి ఆచూకి
[ 08-07-2024]
రాంబిల్లి మండలం కొప్పుగుండుపాలెంలో శనివారం సాయంత్రం తొమ్మిదో తరగతి చదువుతున్న బద్ది దర్శిని (14)ని కత్తితో దాడిచేసి దారుణంగా హత్య చేసిన బోడాబత్తుల సురేష్ (26) పరారై 24 గంటలు గడిచినా ఆచూకీ కానరాలేదు. -
ఇక చాలు.. వెనక్కి వచ్చేయండి!
[ 08-07-2024]
జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్ దినేష్కుమార్ పాలనపై పట్టు సాధిస్తున్నారు. పనిలో వేగం పెంచారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేసేందుకు, అభివృద్ధి పనులు వేగవంతం చేసేందుకు మానవ వనరులు ఎంతో అవసరం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
6 గంటల్లో 300 మి.మి.ల వాన.. ముంబయిని వణికించిన వరుణుడు
-
ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వద్ద నివాళి అర్పించిన జగన్, షర్మిల
-
బాక్సాఫీస్కు రాబోతున్న మరో పెద్ద చిత్రం.. ఓటీటీలో సందడి వీటితో
-
నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,294
-
పొలాల్లో, బీడు భూముల్లో సౌర విద్యుత్ ప్లాంట్లు
-
బాలీవుడ్ నటితో పెళ్లి.. స్పందించిన కుల్దీప్ యాదవ్