logo

అమరవీరుల స్మృతి వనం పనులు ప్రారంభించిన మంత్రి సీతక్క

ఆదిలాబాద్ జిల్లా  ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్మృతి వనం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు.

Published : 01 Jul 2024 12:50 IST

ఇంద్రవెల్లి : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని అమరవీరుల స్మృతి వనం పనులను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. అమరవీరుల స్తూపం వద్ద రూ. కోటితో రాబోయే తరాలకు గుర్తుండేలా స్మృతి వనం  నిర్మిస్తామని  మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పాలన అధికారి రాజశ్రీ షా, ఎస్పీ గౌస్ ఆలం, ఐటీడీఏపీఓ కుష్బూ గుప్తా, ఎమ్మెల్యే  వెడమ్మా  భోజ్జు, ఆదివాసీ నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు