logo

Politics: వేతనాలు చెల్లించాలని వినతి

గత ఆరు నెలల నుంచి వేతనాలు  చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని తానూరు మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు.

Published : 01 Jul 2024 17:00 IST

నిర్మల్: గత ఆరు నెలల నుంచి వేతనాలు  చెల్లించకపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారుతోందని తానూరు మండలంలోని గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. తమ వేతనాలు వెంటనే విడుదల చేసేలా ఉన్నతాధికారులకు సిఫార్సు చేయాలని సోమవారం తానూరు ఎంపీడీవో అబ్దుల్ సమద్‌కు వినతి పత్రం సమర్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని