logo

Adilabad: అధికారులు సక్రమంగా పని చేయాలి: మంత్రి

అధికారులు బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క హితవు పలికారు.

Published : 01 Jul 2024 16:33 IST

ఆదిలాబాద్ కలెక్టరేట్: అధికారులు బాగా పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి సీతక్క హితవు పలికారు. ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో దివ్యంగులకు వాహనాలు పంపిణీ చేసిన అనంతరం ఆమె అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు ఎంతో కాలం ప్రజల మధ్య పనిచేయాల్సి ఉంటుందని గుర్తు చేశారు. ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, బొజ్జు, కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ గౌష్ ఆలం, ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు