logo

Adilabad: మొక్కలు నాటి సంరక్షించాలి

మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు.

Published : 02 Jul 2024 15:27 IST

ఎదులాపురం: మొక్కలను నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత సైతం తీసుకోవాలని రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్ సూచించారు. వనమహోత్సవం కార్యక్రమంలో భాగంగా మంగళవారం రిమ్స్ వైద్య కళాశాల వసతి గృహ  ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున రిమ్స్ సిబ్బంది, వైద్య విద్యార్థులు మొక్కలు నాటారు. అనంతరం సెల్ఫీలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు అశోక్, తిప్పస్వామి, సందీప్ పవర్, ఇద్రిస్ అక్బాని, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని