logo

Adilabad: అభివృద్ధి చేసేవారిని ప్రజలు గుర్తిస్తారు: ఎమ్మెల్యే

ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు అన్నారు.

Updated : 03 Jul 2024 17:06 IST

ఇంద్రవెల్లి: ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు గ్రామాల అభివృద్ధితోపాటు ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎమ్మెల్యే వెడ్మ భోజ్జు అన్నారు. అప్పుడే ప్రజలు వారిని గుర్తిస్తారని పేర్కొన్నారు. బుధవారం ఇంద్రవెల్లి మండల కేంద్రంలో ఎంపీపీ, ఎంపీటీసీల పదవీ కాలం పూర్తయిన సందర్భంగా ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పదవీ కాలం ముగిసినా..  ప్రజలతో మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని