logo

మండలాభివృద్ధికి కృషి చేస్తా..

అధికారంలో ఉన్న లేకున్నా మండల అభివృద్ధికి  కృషి చేస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు.

Published : 03 Jul 2024 13:30 IST

బోథ్: అధికారంలో ఉన్న లేకున్నా మండల అభివృద్ధికి  కృషి చేస్తానని ఎంపీపీ తుల శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా మండల సర్వసభ్య సమావేశంలో బోథ్‌లో ఏర్పాటు చేసిన రైతు వేదికలపై ఆయన మాట్లాడారు. పలు శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికను చదివి వినిపించారు.   ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సంధ్యారాణి, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్‌ బీన్, ఏఏంసీ ఛైర్మెన్ గంగా రెడ్డి, పీఏసీఎస్ ఛైర్మెన్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని